Skip to content Skip to sidebar Skip to footer

Blog Band

అకాల వర్షానికి నష్టపోయిన రైతులను ఆదుకోవాలి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి బిజెపి మండల అధ్యక్షుడు ఎనుగుల అనిల్ డిమాండ్..

మానేటి న్యూస్ కరీంనగర్ అక్టోబర్ 30/ బుధవారం కురిసిన అకాల వర్షానికి మండలంలో నష్టపోయిన రైతులను యుద్ధ ప్రాతిపదికన ఆదుకోవాలని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యాన్ని వెంటనే తూకం వేయాలని బిజెపి మండల…

జలదిగ్బంధంలో రేకొండ గ్రామము నాలుగు పాడి పశువులు మృతి వందల ఎకరాల్లో పంట నష్టం..

మానేటి న్యూస్ అక్టోబర్ 30 చిగురుమామిడి ప్రతినిధి కిరణ్ కుమార్.! కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం, రాత్రి కురిసిన అకాల వర్షానికి , జలదిగ్బంధంలో రేకొండ గ్రామం. ఏరుకొండ రమేష్ అనే రైతువి ఐదు లక్షల రూపాయల విలువ చేసే…

రైతులను నిండా ముంచిన మొంథా తుఫాన్..

అక్కన్నపేట,అక్టోబర్ 30,( మానేటి న్యూస్): అక్కన్నపేట మండల కేంద్రం పంతులు తండా గ్రామంలో తడిసిన వరి ధాన్యాన్ని రాష్ర్టప్రభుత్వం మరియు స్థానిక మంత్రి పోన్నం ప్రభాకర్ వెంటనే స్పందించి ఎలాంటి ఆంక్షలు లేకుండా కోనుగోలు పక్రియ వేగవంతం చేయాలని బేషరతుగా…

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి.. కొనుగోళ్ల లో ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే రైతులు నష్టపోతున్నారు.. బి ఆర్ యస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున రెడ్డి..

హుస్నాబాద్,అక్టోబర్ 30,( మానేటి న్యూస్): హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ తుపాన్ ప్రభావం తో భారీ వర్షం వలన కొనుగోలు కేంద్రం లో దాదాపు 10 వేల కింటాల్ల వరకు దాన్యం తడిసి పోయిoది రైతులు అనేక పెట్టు బడులు…

వాగులో విషాదం. దంపతుల గల్లంతు దంపతుల కోసం గాలింపు చర్యలు..

భీమదేవరపల్లి అక్టోబర్ 30( మానేటి న్యూస్): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లికి చెందిన దంపతులు బుధవారం రోజు సాయంత్రం ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులో గల్లంతైన సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు భీమదేవరపల్లికి చెందిన ఈసం పెల్లి ప్రణయ్ కల్పన…

రొడ్డం పై బ్రిడ్జి నిర్మాణం చేయాలి కలెక్టర్ కు గ్రామస్తుల వినతి..

భీమదేవరపల్లి అక్టోబర్ 30 ( మానేటి న్యూస్): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలోని రోడ్డంపై బ్రిడ్జి నిర్మాణం చేయాలని గిన్నారావు కుమారస్వామి ఆధ్వర్యంలో వంగర గ్రామస్తులు గురువారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ను కలసి వినతి పత్రం…

మన ముదిరాజ్ మహాసభ తెలంగాణ సైదాపూర్ మండల అధ్యక్షుడిగా నెల్లి శ్రీనివాస్ నియామకం..

సైదాపూర్ మానేటి న్యూస్ రిపోర్టర్ వైష్ణవ్ అక్టోబర్ 30 మనముదిరాజ్,బిడ్డమహాసభతెలంగాణసైదాపూర్ మండలాధ్యక్షుడిగా నెల్లి శ్రీనివాస్,నియామకమయ్యారు.ఈ నియామకాన్ని జిల్లా అధ్యక్షుడు సిద్ధి సంపత్ ముదిరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బోయిని శ్రీనివాస్ ముదిరాజ్ సంయుక్తంగా ప్రకటించారు.ఈ సందర్భంగా నెల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ…

రైతులను నిండా ముంచిన “మొంథా”తుఫాన్ నీట మునిగిన వరి,తడిసి ముద్దైన పత్తి వరదలో కొట్టుకుపోయిన వడ్లు,మక్కలు చేతికి వచ్చిన పంట నీటి పాలు ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల వినతి..

భీమదేవరపల్లి అక్టోబర్ 30(మానేటి న్యూస్): మెంథా తుఫాన్ మండల వ్యాప్తంగా రైతులను నిండా ముంచేసి కన్నీరు మిగిల్చింది.బుధవారం ఏడతేరిపి లేకుండా కురిసిన వర్షాలతో చేతికి అందవచ్చిన పంటలు నీట మునిగాయి.వరి,పత్తి,మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి.వరి పంట నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం…

కల్వర్టులో పడి వ్యక్తి మృతి..

భీమదేవరపల్లి అక్టోబర్ 30( మానేటి న్యూస్): మొంథా తుఫాను ప్రభావంతో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం అతలాకుతలమైంది. బుధవారం కురిసిన భారీ వర్షం కారణంగా కొత్తపల్లి గ్రామానికి చెందిన అప్పని నాగేంద్రం (58) దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు. నాగేంద్రం హనుమకొండలోని ఓ…

ఫీజు బకాయిలు చెల్లించాలని 4న జిల్లా కలెక్టరేట్ల ముట్టడి బీసీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ..

సైదాపూర్ మానేటి న్యూస్ రిపోర్టర్ వైష్ణవ్ అక్టోబర్ 30/ హైదరాబాద్ విద్యార్థుల ఫీజు బకాయిలు, స్కాలర్ షిప్ లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 4వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముట్టడి కార్యాక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీసీ…

మానేటి న్యూస్ కరీంనగర్ అక్టోబర్ 30

మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు ఇటీవల మృతి చెందడంతో, కరీంనగర్ మాజీ మేయర్, బిజెపి నాయకుడు యాదగిరి సునీల్‌రావు గురువారం హరీష్‌రావు ని పరామర్శించారు.ఈ సందర్భంగా సునీల్‌రావు తన్నీరు సత్యనారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.