Skip to content Skip to sidebar Skip to footer

Blog Band

మొంథా తుఫాన్ కారణంగా వాగులో కొట్టుకుపోయి మరణించిన బక్క శ్రావ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు..

ధర్మసాగర్ మానేటి న్యూస్ నవంబర్ 1 మొంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన అకాల వర్షాల కారణంగా జఫర్గడ్డ శంకర్ తండ సమీపంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా, వాగు దాటే ప్రయత్నంలో వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని దమ్మన్నపేట గ్రామానికి…

పెన్షనర్లకు పెన్షనరీ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి – టా ప్ర జిల్లా అధ్యక్షులు చందుపట్ల జనార్దన్..

సాగర్ మానేటి న్యూస్ కమలాపూర్/ కరీంనగర్, నవంబర్ 1: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెన్షనర్లకు పెన్షనరీ బెనిఫిట్స్ చెల్లించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (టా ప్ర) కరీంనగర్ జిల్లా శాఖ నాయకులు డిమాండ్ చేశారు.…

అకాల వర్షానికి నష్టపోయిన రైతులను ఆదుకోవాలి – కుంట తిరుపతి తడిసిన ధాన్యం ఏ స్థితిలో ఉన్నా వెంటనే కొనుగోలు చేయాలి…

ఎకరాకు రూ.30 వేల నష్టపరిహారం చెల్లించాలి.. మానేటి న్యూస్ కరీంనగర్ నవంబర్ 01: అకాల వర్షాల కారణంగా తీవ్ర నష్టాలు ఎదుర్కొన్న రైతులను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని ఏ కండిషన్‌లో ఉన్నా వెంటనే కొనుగోలు చేయాలని…

అకాల వర్షానికి నష్టపోయిన రైతులను ఆదుకోవాలి – కుంట తిరుపతి తడిసిన ధాన్యం ఏ స్థితిలో ఉన్నా వెంటనే కొనుగోలు చేయాలి…

ఎకరాకు రూ.30 వేల నష్టపరిహారం చెల్లించాలి.. మానేటి న్యూస్ కరీంనగర్ నవంబర్ 01: అకాల వర్షాల కారణంగా తీవ్ర నష్టాలు ఎదుర్కొన్న రైతులను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని ఏ కండిషన్‌లో ఉన్నా వెంటనే కొనుగోలు చేయాలని…

దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వీర వనిత..

మానేటి న్యూస్ జగిత్యాల అక్టోబర్ 31/ భారతదేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వీర వనిత మాజీ ప్రధానమంత్రి  ఇందిరా గాంధీ అని బ్లాక్ కాంగ్రెస్,పట్టణ అధ్యక్షులు గోపి రాజిరెడ్డి,మ్యాకల రమేష్ అన్నారు. శుక్రవారం రాయికల్ పట్టణంలో గాంధీ చౌక్…

వాకర్స్ అసోసియేషన్ పోలీస్ శాఖ రాయికల్ ఆధ్వర్యంలో త్రీ కె(3k) రన్..

మానేటి న్యూస్ జగిత్యాల అక్టోబర్ 31/ భారతదేశ మొట్టమొదటి హోం శాఖ మంత్రి ఉప ప్రధాని ఉప్పుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి మరియు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా రాయికల్ పోలీస్ శాఖ మరియు రాయికల్…

వాకర్స్ అసోసియేషన్ పోలీస్ శాఖ రాయికల్ ఆధ్వర్యంలో త్రీ కె(3k) రన్..

మానేటి న్యూస్ జగిత్యాల అక్టోబర్ 31/ భారతదేశ మొట్టమొదటి హోం శాఖ మంత్రి ఉప ప్రధాని ఉప్పుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి మరియు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా రాయికల్ పోలీస్ శాఖ మరియు రాయికల్…

వాకర్స్ అసోసియేషన్ పోలీస్ శాఖ రాయికల్ ఆధ్వర్యంలో త్రీ కె(3k) రన్..

మానేటి న్యూస్ జగిత్యాల అక్టోబర్ 31 భారతదేశ మొట్టమొదటి హోం శాఖ మంత్రి ఉప ప్రధాని ఉప్పుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి మరియు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా రాయికల్ పోలీస్ శాఖ…

వాగులో గల్లంతైన దంపతుల మృతదేహాలు లభ్యం..

భీమదేవరపల్లి అక్టోబర్ 31 మానేటి న్యూస్/ మొంథా తుఫాన్ ప్రభావం వల్ల కురిసిన అతి భారీ వర్షాల కారణంగా మోత్కులపల్లి వాగులో గల్లంతైన భీమదేవరపల్లికి చెందిన ఈసంపల్లి ప్రణయ్ (28), మ్యాక కల్పన (24)దంపతుల మృతదేహలు శుక్రవారం ఉదయం సిద్దిపేట…

పంట నష్టాన్ని పరిశీలించిన మల్లారం ఏఈఓ..

భీమదేవరపల్లి అక్టోబర్ 31మానేటి న్యూస్: తుఫాన్ ప్రభావంతో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామంలో భారీ పంట నష్టం జరిగింది.. ఈ సందర్భంగా మల్లారం, రసూల్ పల్లి గ్రామాలలో తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటను మల్లారం క్లస్టర్ ఏఈఓ సుమలత…

మానేటి న్యూస్ కరీంనగర్ అక్టోబర్ 30

మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు ఇటీవల మృతి చెందడంతో, కరీంనగర్ మాజీ మేయర్, బిజెపి నాయకుడు యాదగిరి సునీల్‌రావు గురువారం హరీష్‌రావు ని పరామర్శించారు.ఈ సందర్భంగా సునీల్‌రావు తన్నీరు సత్యనారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.