ధర్మసాగర్ మానేటి న్యూసు డిసెంబర్ 2 TSEEU-327 NSHES నూతన నూతన కార్యవర్గాన్ని పెద్దలు గౌరవనీయులు CE O&M NSHES మంగేష్ కుమార్ కి పరిచయం చేసిన గౌరవనీయులు రాష్ట్ర GENCO అధ్యక్షులు మాధవరావు , GENCO సెక్రటరీ సాయిబాబా , Genco senior working president మధుసూదన్ రెడ్డి , Working President రమేష్ , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లేబర్ సెల్ చైర్మన్ రామకృష్ణారావు నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్షులు నరసింహారాజు ని, రీజినల్ ప్రెసిడెంట్…
ధర్మసాగర్ మానేటి న్యూస్ డిసెంబర్ 2 ఈరోజు జనగామ జిల్లాలోని పెంబర్తి గ్రేట్ వే సబ్ స్టేషన్ ను సందర్శించిన ఎన్పిడీసీల్ సీఎండి కర్నాటి వరుణ్ రెడ్డి నిరంతర విద్యుత్ సరఫరా గూర్చి అడిగి తెలుసుకున్నారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు సరపర అందించాలని పలు సూచనలు చేశారు. అలాగే వ్యవసాయ కలెక్షన్లకు సంబంధించి నూతనంగా తీసుకున్నటువంటి కలెక్షన్లు సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచనలు చేశారు. ఓ అండ్ ఎం సిబ్బందికి భద్రత గురించి జాగ్రత్తలు…
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని నర్వ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 30 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని PDSU జిల్లా ఉపాధ్యక్షుడు సికిందర్ ఆవేదన వ్యక్తం చేశారు.ఆ పాఠశాలలో విద్యార్థులకు బెంచీలు లేక కింద కూర్చొని చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.దీనిపై సంబంధిత అధికారులు కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే స్పందించి విద్యార్థులకు బెంచీలు ఏర్పాటు చేయాలని…
భీమదేవరపల్లి డిసెంబర్ 2(మానేటి న్యూస్): భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్ గ్రామ సర్పంచ్ గా చిట్యాల శిరోమణి గెలుపు బాటలో ముందంజలో ఉందంటున్న గ్రామ ప్రజలు ,తను ప్రజలతో,,విద్యార్థులతో ,మహిళలతో ,గ్రామ ప్రజలను కలుపుకొని ఇంటింటికి తిరుగుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ గ్రామ అభివృద్ధిలో పాలుపంచుకొని గ్రామంలో ఉన్న నీటి సమస్య, డ్రైనేజీ ,రహదారి, సిసి రోడ్లు ,పారిశుద్ధ్యం ,వీధి దీపాలు తో పాటు గ్రామంలో ఉన్న వివిధ సమస్యలను తెలుసుకొని ఇంటింటికి తిరిగి…
మానేటి న్యూస్ నవంబర్:23 చిగురుమామిడి ప్రతినిధి కిరణ్ కుమార్. * నాణ్యమైన సిరిసిల్ల చీరలను తెలంగాణ ప్రభుత్వంపై ఆడబిడ్డల ఆశీర్వాదం ఉండాలి... * నాణ్యమైన సిరిసిల్ల చీరలను పంపిణీ.. * మహిళల ఐక్యతకు ఈ చీరెలు ప్రతిక * అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అమలు.. * ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్... చిగురుమామిడి:తెలంగాణ ప్రభుత్వంపై ఎల్లప్పుడూ మహిళల ఆశీర్వాదం ఉండాలని,18సంవత్సరాలు నిండిన ప్రతి…
ఈ నెలలోనే నోటిఫికేషన్, డిసెంబర్ లో ఎన్నికలు" "పాత రొటేషన్ పద్ధతిలోనే స్థానిక ఎన్నికలు" "డెడికేటెడ్ కమిటీ నివేదిక తూ... తూ... మంత్రమే" "కోర్టు తీర్పులు పాటించాల్సిందే - గవర్నర్ ఆర్థినెన్స్ ఆమోదం గగనమే" "అనధికారంగా అన్ని పార్టీలు 42 శాతం రిజర్వేషన్ పాటిస్తాయి" చట్టం రానిది బీసీ రిజర్వేషన్ అడుక్కోవడమే హక్కు"
మానేటి న్యూస్ సైదాపూర్ ప్రతినిధి వైష్ణవ్ నవంబర్ 21 హైదరాబాద్,తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల…
ప్రమాదం జరుగకముందే అధికారులు చెర్యలు తీసుకోవాలని ప్రయాణికులు అంటున్నారు..
మానేటి న్యూస్ చిగురుమామిడి ప్రతినిధి నవంబర్ 21/
ప్రధాన రహదారిపై లారీలు ఫీడ్ ఫ్యాక్టరీ వల్ల కొన్ని సమస్యలు తలెత్తాయి. రైతులు పండించిన ధాన్యాన్ని తరలించే లారీలు రహదారిపై నిలిచిపోవడం, లారీలలోంచి ధాన్యం బస్తాలు రోడ్డుపై పడటం, కొన్నిసార్లు ఫ్యాక్టరీ వద్ద ధాన్యాన్ని అన్లోడ్ చేసుకోని కారణంగా రైతులు నిరసనలకు దిగడం వంటి సమస్యలు ఉన్నాయి. సమస్యలు: రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి…
మానేటి న్యూస్ సైదాపూర్ ప్రతినిధి వైష్ణవ్ నవంబర్ 20 విధుల్లో ఉన్న పోలీసులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ సిబ్బందిపై దాడులు చేస్తే తీవ్రమైనచర్యలుతప్పవుబెదిరింపులు,ఆటంకం,దాడులఏదైనా చేసినా వెంటనే కేసులు. "బీఎన్ఎస్ 221, 132, 121(1) సెక్షన్ల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం" అవసరమైతే హిస్టరీ షీట్లు కూడా తెరిస్తాం అని హెచ్చరిక, ఒకసారి కేసు పడితే భవిష్యత్తు ప్రమాదంలో—పాస్పోర్ట్, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలపై నేరుగా ప్రభావం,క్షణికావేశం జీవితాంతం విలవిల్లాడేలా చేయొద్దు అంటూ…