Skip to content Skip to sidebar Skip to footer

Blog Standard

ఆధారాలు లేని ఆరోపణలు చేయడంలో హరీష్ రావు దిట్ట.

ధర్మసాగర్ మానేటి  న్యూస్ డిసెంబర్ 2 *ముందు కవిత ఆరోపణలకు  హరీష్ రావు సమాధానం చెప్పాలి.. *వాళ్ళమీద వచ్చే ఆరోపణల నుండి ప్రజల దృష్టి మల్లించడానికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. *బిసి లకు రిజర్వేషన్లు కల్పించడం బీజేపీకి ఇష్టం లేదు. *9వ షెడ్యూల్ లో చేర్చితేనే బిసి రిజర్వేషన్ల అమలు సాధ్యం. *బీజేపీకి బిసి లపైన ప్రేమ ఉంటే వెంటనే బిసి బిల్లుకు ఆమోదం తెలపాలి. …

Read more

కరీంనగర్‌కు గౌరవం ఇద్దరు ప్రముఖ కవులకు హరిదా రచయితల సంఘం కవితా పురస్కారం.

మానేటి న్యూస్ కరీంనగర్ డిసెంబర్ 02 కరీంనగర్‌కు చెందిన ప్రముఖ కవులు సబ్బని లక్ష్మీనారాయణ, అన్నవరం దేవేందర్‌లకు నిజామాబాద్ హరిదా రచయితల సంఘం ప్రతిష్ఠాత్మక కవితా పురస్కారం లభించింది. తెలంగాణ భాషలో రచించిన కవిత్వానికి ఈ పురస్కారం ప్రదానం చేయబడడం విశేషం.ఈ పురస్కారాలను డిసెంబర్ 4, 2025న నిజామాబాద్‌లో జరిగే హరిదా సరస్వతీరాజ్ సాహిత్యోత్సవంలో ఘనంగా అందజేయనున్నారు.పురస్కారంలో భాగంగా రూ.1,000 నగదు బహుమతితో పాటు సత్కారం కూడా ఉంటుంది.కరీంనగర్‌కు చెందిన ఈ ఇద్దరు కవులకు పురస్కారం…

Read more

కాంగ్రెస్ నుండి బిజెపిలో భారీ చేరికలు…

అక్కన్నపేట, డిసెంబర్ 2  ( మానేటి న్యూస్): అక్కన్నపేట మండల కేంద్రంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి  ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు రామంచ మహేందర్ రెడ్డి  అధ్యక్షతన బిజెపిలో చేరిన కాంగ్రెస్ పార్టీ నుంచి దాసరి కృష్ణ,జంగంపల్లి రాంబాబు, బండి నవీన్, జంగపల్లి శివ,మల్లంపల్లి గ్రామానికి చెందిన గిరిమల రాజు, కాంగ్రెస్ నుండి బిజెపిలో చేరినారు.వారు బిజెపి పార్టీ చేస్తున్న అభివృద్ధి పట్ల ఆకర్షితులై దేశ భవిష్యత్తు కోసం ఎన్నో కార్యక్రమాలను …

Read more

అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్

మా హుస్నాబాద్ నియోజకవర్గాన్ని కరీంనగర్ లో ఎప్పుడు కలుపుతారు……

బహిరంగ సభలో తెలియజేయాలి.... హుస్నాబాద్, డిసెంబర్ 2, (మానేటి న్యూస్ ): గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్రలు జరిపినప్పుడు అంబేద్కర్ సాక్షిగా ఆరోజు అతిరథ మహారథులు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మంత్రులుగా ఉన్నవారు అధికారం రాగానే హుస్నాబాద్ ను కరీంనగర్ లో కలుపుతామని చెప్పినారు. కాబట్టి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలయింది అయినా కూడా కరీంనగర్ జిల్లాలో కలపడంలో పూర్తిగా నిర్లక్ష్యం జరిపినారు కాబట్టి ఈ ప్రజా పాలన…

Read more

డబుల్ బెడ్ రూమ్ కాలనీ లో విధి  దీపాలను ఏర్పాటు చేయాలి …

డబుల్ బెడ్ రూమ్ కాలనీ సమస్య లను పట్టించుకొని మున్సిపల్ అధికారులు పెండింగ్ నిర్మాణం లో ఉన్న డబల్ బెడ్  రూమ్ పనులను   ప్రభుత్వం  వెంటనే  పూర్తి చేయాలి.... బి ఆర్ యస్ పార్టీ   హుస్నాబాద్ నియోజకవర్గ అధికార ప్రతినిధులు సూద్దాల చంద్రయ్య,అయిలేని మల్లికార్జున రెడ్డి...... హుస్నాబాద్, డిసెంబర్ 2, (మానేటి న్యూస్ ): హుస్నాబాద్ పట్టణం లోని డబుల్ బెడ్ రూమ్ కాలనీ లబ్ధిదారుల సమస్యలను…

Read more

బయో మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు , మేయర్ సుధారాణి .

ధర్మసాగర్ మానేటి న్యూస్ డిసెంబర్ 2 గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 46వ డివిజన్ రాంపూర్  మున్సిపల్ డంపింగ్ యాడ్ సమీపంలో నూతనంగా బయో మైనింగ్ ప్రాజెక్టును మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, అధికారులతో కలిసి నేడు  వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు  మాట్లాడుతూ. మడికొండ డంపింగ్ యార్డు అంశంపై తాను అసెంబ్లీలో ప్రసంగించానని,…

Read more

గ్రామ పంచాయతీ ఎన్నికలు సమర్దవంతంగా నిర్వహించాలి

7 మండలాల్లోని 144 గ్రామాలు, 1276 వార్డులకు రెండవ విడత నామినేషన్ల స్వీకరణ  నిన్నటితో ముగింపు.

నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్. మానేటి న్యూస్ జగిత్యాల డిసెంబర్ 02 జగిత్యాల జిల్లాలో 144 గ్రామాలు, 1276 వార్డులకు రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ డిసెంబర్ 2 తో ముగియనున్న నేపథ్యంలో రాయికల్ మండలం వడ్డె లింగపూర్, కొత్తపేట మరియు అల్లీపూర్ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల్లోని నామినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్…

Read more

ఎక్లాస్ పూర్ ఉన్నత పాఠశాల, కేజీబీవీ ఆకునూర్ లో స్నేహిత అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎంఈఓ రవీంద్ర చారి.

మానేటి న్యూస్ సైదాపూర్ ప్రతినిధి వైష్ణవ్ డిసెంబర్ 3 ఆడ పిల్లలు జాగ్రత్త గా ఉండాలని వారు సమాజం లో ఎదురుకొంటున్న సమస్యల ను తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు తెలియజేసి సమస్యల ను పరిష్కరించుకోవాలని ఎల్లపుడు డైర్యం గా ఉండాలని  ఏదయినా మేము తీర్చలేని సమస్య ఎదురైతే స్నేహిత టీమ్ కి కంప్లైంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి అని అన్నారు పాల్గొన్న వ్యక్తులు ఎంఈఓ కట్టా రవీంద్ర చారి, జె తిరుపతి చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హిమ…

Read more

పోలీస్ కిష్టయ్య వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.

తెలంగాణ ఉద్యమంలో పోలీస్ కిష్టయ్య త్యాగం. నేటికీ ప్రజాస్వామ్య పోరాటానికి దీపస్తంభం. మానేటి న్యూస్ సైదాపూర్ ప్రతినిధి వైష్ణవ్ డిసెంబర్ 3 హైదరాబాద్,తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసి అమరుడైన పోలీస్ కిష్టయ్య సేవలు, త్యాగం నేటికీ ఉద్యమ చరిత్రలోవెలుగొందుతున్నాయి. ప్రజల ఆకాంక్షల సాధన కోసం ఆయన నిలదీసిన ధైర్యం, నిబద్ధత ఎంతో మందికి ఉద్యమ స్పూర్తిని అందించింది. ప్రాంతీయ అసమానతలు, ప్రజల కష్టాలు, రాష్ట్ర హక్కుల కోసం సాగిన పోరాటంలో పోలీస్…

Read more

తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ 327 PHES పులిచింతల ప్రాజెక్టు సందర్శన.

ధర్మసాగర్ మానేటి న్యూస్ డిసెంబర్ 2               తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 327-INTUC జెన్కో  కార్యవర్గం PHES పులిచింతల ప్రాజెక్టు ను సందర్శించడం జరిగింది. పులిచింతల SE ని కలిసి O&M మరియు ఆర్టిషన్ సమస్యల పైన మాట్లాడడం జరిగింది.           ఇట్టి కార్యక్రమంలో   జిల్లా లేబర్ సెల్ చైర్మన్ భద్రాద్రి కొత్తగూడెం సాదం రామకృష్ణారావు ,  జెన్కో వర్కింగ్ ప్రెసిడెంట్ జక్కుల రమేష్ , GENCO జాయింట్ సెక్రెటరీ నోవా, చంద్రశేఖర్ JAO, జల…

Read more

మానేటి న్యూస్ కరీంనగర్ అక్టోబర్ 30

మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు ఇటీవల మృతి చెందడంతో, కరీంనగర్ మాజీ మేయర్, బిజెపి నాయకుడు యాదగిరి సునీల్‌రావు గురువారం హరీష్‌రావు ని పరామర్శించారు.ఈ సందర్భంగా సునీల్‌రావు తన్నీరు సత్యనారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.