సర్పంచ్ ఎన్నికల కోసమే ముఖ్య మంత్రి బహిరంగ సభ .... సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భయం పట్టుకుంది... కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు పరిపాలన కొనసాగిస్తుంది..... హుస్నాబాద్, డిసెంబర్ 3, (మానేటి న్యూస్ ): అభివృద్ధి కార్యక్రమాల పేరిట హుస్నాబాద్ పట్టణానికి వస్తున్న రాష్ట్ర ముఖ్య మంత్రి కేవలం సర్పంచ్ ఎన్నికల ప్రచారం కోసమే వచ్చినట్లు స్పష్టంగా కనబడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని జిమ్మిక్కులు చేసిన ప్రజలు…
మానేటి న్యూస్ కరీంనగర్ డిసెంబర్ 03 నల్గొండ జిల్లాలో బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదగిరిపై అగ్రవర్ణాలకు చెందిన సందీప్ రెడ్డి చేసిన అమానుష దాడిని ఖండిస్తూ హుజురాబాద్ అంబేద్కర్ చౌక్ వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టారు.నిరసనలో ప్రసంగించిన బీసీ జేఏసీ నేతలు స్వాతంత్ర్యం వచ్చిన 78 ఏళ్లయ్యినా అగ్రవర్ణాల ఆగడాలు తగ్గే పేర్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా యాదవ యువతి నాగలక్ష్మి సర్పంచ్ పదవికి నామినేషన్ వేయడం…
మానేటి న్యూస్ సైదాపూర్ ప్రతినిధి వైష్ణవ్ డిసెంబర్ 3 హుస్నాబాద్ లో రేవంత్ రెడ్డి మీటింగ్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సొల్లు బాబు మహిళా కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ వేముల పుష్పలత మైనార్టీ అధ్యక్షులు అలాగే హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చాంద్ అలాగే 13వ వార్డు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మోరే తిరుపతి గౌరవనీయులు కార్మిక శాఖ మాత్యులు మరియు బొగ్గు గనుల శాఖ మాత్యులు అలాగే గౌరవనీయులు ఆర్టీసీ…
ప్రతీ సబ్ స్టేషన్ లో ప్రత్యాన్మాయ సరఫరా ఏర్పాటుకు చర్యలు
ఎస్ఈ జనగాం ఎన్పిడిసిఎల్ సిహెచ్ సంపత్ రెడ్డి.
ధర్మసాగర్ మానేటి న్యూస్ డిసెంబర్ 3స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో బుధవారం ఎస్ఈ ఆపరేషన్ జనగాం టిజిఎన్పిడిసిఎల్ సిహెచ్ సంపత్ రెడ్డి పర్యటించి 132/33కేవి మరియు 33/11కేవి విద్యుత్ ఉప కేంద్రాలతో పాటు,విద్యుత్ నియంత్రికల మరమ్మతు కేంద్రం,నూతన డిఈ కార్యాలయం భవన సముదాయ నిర్మాణ పనులను పర్యవేక్షించారు ఈసందర్బంగా ఎస్ఈ మాట్లాడుతూ రాబోయే వేసవిలో నిరంతరాయ సరఫరా ఇవ్వడానికి సిబ్బంది ఇప్పటినుంచే ఏర్పాట్లు చేయాలని,అందులో భాగంగా ప్రతీ విద్యుత్ నియంత్రికల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించి…
ధర్మసాగర్ మానేటి న్యూస్ డిసెంబర్ 3
వర్ధన్నపేట శాసనసభ్యులు, విశ్రాంత ఐపీఎస్ అధికారి, నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, శ్రీ కే ఆర్ నాగరాజ్ ఎమ్మెల్యేగా గెలుపొంది నేటికీ విజయవంతంగా, రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, మా మడికొండ ప్రజల తరఫున, నాయకులు మరియు కార్యకర్తలు తరఫున, హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రజల సంక్షేమం కోసం మీరు చేస్తున్న, నిస్వార్థ సేవ మరియు నియోజకవర్గ అభివృద్ధికి మీ నిబద్ధత అభినందనీయం. ఈ రెండు…
ఈ కార్యక్రమాన్ని చేపట్టిన v6 జవాజి రాజు మరియు గ్రామస్తులు సాగర్ మానేటి న్యూస్ కమలాపూర్ హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల భీంపల్లి గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తొలిసారిగా గ్రామ ప్రజలు సర్పంచ్ అభ్యర్థులను ఒకే వేదికపైకి రప్పించి, నేరుగా ప్రశ్నలు వేయడం గ్రామ రాజకీయాల్లో కొత్త చరిత్రను సృష్టించింది. ఊరి అభివృద్ధి, భవిష్యత్తు, పారదర్శకత, హామీల అమలుపై ప్రజలు నిష్పాక్షికంగా అభ్యర్థులను నిలదీసిన ఈ కార్యక్రమం గ్రామస్థులలో చైతన్యం పెంచింది.…
ధర్మసాగర్ మానేటి న్యూస్ డిసెంబర్ 3
జరగబోయే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా వరంగల్ జిల్లా, వర్ధన్నపేట మండలం, దమ్మన్నపేట గ్రామ పంచాయతీ నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా* నేను బరిలో నిలుస్తున్నాను. నేను వరంగల్ జిల్లా జాతీయ మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శిని, భీమ్ మాల పొదుపు మరియు పరపతి పరస్పర సహాయక సహకార సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా డైరెక్టర్ను, మాల ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర…
మానేటిన్యూస్ సైదాపూర్ ప్రతినిధి వైష్ణవ్ డిసెంబర్ 3 ప్రజాపాలనప్రజావిజయోత్సవాల భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం హుస్నాబాద్ చేరుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం రూ.262.78 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపనలు చేశారు. అభివృద్ధి పనుల వివరాలు ఇలా ఉన్నాయి రూ. 44.12 కోట్లతో హుస్నాబాద్లో ఇంజినీరింగ్ కాలేజీ నిర్మాణానికి, రూ.45.15 కోట్లతో ATC (అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్) ఏర్పాటుకు, రూ.…
మానేటి న్యూస్ కరీంనగర్ డిసెంబర్ 02
గ్రామపంచాయతీ ఎన్నికల నోడల్ అధికారులు వారికి కేటాయించిన విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం గ్రామపంచాయతీ ఎన్నికల నోడల్ అధికారులతో ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, పోలింగ్ వరకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలలో ఎలాంటి పొరపాట్లకూ తావివ్వకుండా, పారదర్శకంగా సజావుగా నిర్వహించాలని అన్నారు. ఎన్నికలకు అవసరమైన అన్ని మెటీరియల్స్…
పడిపూజలో పాల్గొననున్న కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్. మానేటి న్యూస్ కరీంనగర్ డిసెంబర్ 02/
కరీంనగర్ లోని ముగ్గురు అమ్మవార్లు శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతిల మహిమాన్విత దివ్య క్షేత్రం లో ఈనెల (డిసెంబర్) 6వ తేదీన శ్రీ అయ్యప్ప స్వామి పడిపూజ ను నిర్వహించనున్నారు. శ్రీ శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామి దివ్య…