ధర్మ సాగర్ మానేటి న్యూస్ అక్టోబర్ 29/
జాగ్రత్త సూచనలు: నీటితో నిండిన రహదారులపై ప్రయాణం చేయవద్దు విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్ల దగ్గరికి వెళ్లవద్దుపిల్లలను బయటకు వెళ్లనీయకుండా జాగ్రత్త వహించండి తక్కువ ప్రదేశాల్లో ఉంటే సురక్షిత ప్రాంతాలకు వెళ్లండి చెట్ల కింద, ఓపెన్ ప్రదేశాల్లో నిలబడవద్దు పాత ఇళ్లు, పాత గోడల దగ్గర నివసించే వారు జాగ్రత్తగా ఉండండిరైతులు పొలాల్లోకి వెళ్ళేముందు పరిస్థితి అంచనా వేసుకోవాలి వాగులు దాటేటప్పుడు జాగ్రత్త వహించండి… స్థానిక అధికారుల సూచనలను తప్పనిసరిగా…
కమలాపూర్ మానేటి న్యూస్ – కోవరాజు సాగర్/
హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని పంగిడిపల్లి గ్రామంలో ఐకేపీ సెంటర్ ప్రారంభోత్సవం ఈ రోజు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ సెంటర్ ప్రారంభ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తవుటం ఝాన్సీ రవీందర్, వైస్ చైర్మన్ దేశ్ని ఐలయ్య, మండల వ్యవసాయ అధికారులు, మండల కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర ఓబీసీ సెక్రటరీ…
కోవరాజు సాగర్ మానేటి కమలాపూర్/
హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో ఈరోజు శ్రీరాములపల్లి, మాదన్నపేట, శనిగరం, నేరెళ్ల, పంగిడిపల్లి, మర్రిపల్లిగూడెం, గుండేడు గ్రామాలలో ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తౌటం ఝాన్సీ రవీందర్ చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్మన్ తౌటం ఝాన్సీ రవీందర్ మాట్లాడుతూ.. “ముందా తుఫాన్ కారణంగా వర్షాల వల్ల తడిసిన ధాన్యం చివరి గింజ వరకు రైతుల వద్ద నుండి కొనుగోలు చేయడం జరుగుతుంది. రైతులు ఎలాంటి ఆందోళన…
మానేటి న్యూస్ కరీంనగర్ అక్టోబర్ 29
• అంగన్వాడీ టీచర్లకు ఉచితంగా ట్యాబ్స్.. కేంద్ర పథకాల నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లించవద్దు..
• ప్రభుత్వాసుపత్రుల్లో మందులకు నిధులు ఇస్తాం పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు మంజూరైన పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి..
• కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, దిశ కమిటీ చైర్మన్ బండి సంజయ్ కుమార్..
పార్టీలకు అతీతంగా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, రాష్ట్రంలో అత్యధికంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి…
హుస్నాబాద్, అక్టోబర్ 29, ( మానేటి న్యూస్ ):
హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో మక్కల కొనుగోలు కేంద్రాన్ని అట్ఠసంగా ప్రారంబించినారు తప్ప నేటి వరకు ఒక క్వింటాల్ కూడా కొనుగోలు చేయలేదు రైతులు మక్కజొన్న లు మార్కెట్ యార్డ్ కు అమ్ముకుందాం అని తీసుక వచ్చి వారం పది రోజులు గడిచిన అమ్ముకోలేని పరిస్థితి ఉంది కుప్ప ల దగ్గరనే కష్టాలు పడుతూ కాలం…
సైదాపూర్ మానేటీ న్యూస్ రిపోర్టర్ వైష్ణవ్ అక్టోబర్ 29
మొంథాతుపాన్తీవ్రతదృష్ట్యాఅప్రమత్తంగాఉండండిఇప్పటికేమనఊరుచెరువులు,కుంటలునిండుకుండాలాఉన్నాయిచెరువులుమత్తడిపొసేఅవకాశం, ఈరోజు రేపు ఎల్లుండి ఎడతెరిపు లేకుండా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని సైదాపూర్ ఎస్సై సిహెచ్ తిరుపతి తెలిపారు. స్తంభాలు వద్ద చెట్ల కింద, పాత గోడల వద్ద, ఉండకూడదని సూచించారు. వర్షంలో ఎవరు బయటికి రావద్దని ముఖ్యంగా చిన్నపిల్లలు రోడ్డుమీదికి పంపకూడదు, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని. వర్షాలతో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉన్న …
హుస్నాబాద్, అక్టోబర్ 29, ( మానేటి న్యూస్ ):
హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యాడ్ లో ఈరోజు బుధవారం కురిసిన వర్షానికి మార్కెట్ యార్డ్ పరిస్థితి చాలా దుర్భర పరిస్థితి ఏర్పడ్డది. రైతులు కష్టపడి పండించిన పంట నేలపాలు కావడంతో రైతన్నలు లబోదిబోమని ఏడుస్తున్నారు. మమ్ములను ఆదుకునే నాధుడే లేడా అని వారి బాధను వెళ్లబుచ్చుకున్నారు. రైతుల వడ్లు వరుదకు కొట్టుకపోవుతున్న దృశ్యం చూస్తే చాలా బాధాకరంగా ఉంది. అస్తవ్యస్తంగా మార్కెట్ ప్లాట్ ఫామ్…
జైపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు నిరసన చేయడం జరిగింది. ఈ సందర్భంగా PDSU జిల్లా ఉపాధ్యక్షులు పి.సికిందర్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలోని గత మూడు సంవత్సరాల నుండి విద్యార్థులకు రావలసిన ఫీజు రియంబర్మేంట్ స్కాలర్షిప్ 7200 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉండడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు పై చదువులు చదవాలంటే కార్పొరేట్ కళాశాలలోని ఫీజులు కట్టాలని యాజమాన్యం ఒత్తిడి గురి చేయడం వల్ల విద్యార్థులు చదువులని మానేసే…
సైదాపూర్ మానేటి న్యూస్ రిపోర్టర్ వైష్ణవ్ అక్టోబర్ 30
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం కేంద్రంలోని భారీ వర్షాలతో వాయుగుండం ప్రభావంతో పలుచోట కుండ పోతా వర్గాలు కురుస్తున్నాయి. కాలువ నీళ్లు రోడ్డు ప్రధాన రహదారులకు చెరువులు తలపిస్తున్నాయి. ఈదురు గాలులతో కుడిన వర్షంతో వరద ప్రభావంతో వాగులు వంకలు పొంగ పొరలాడుతున్నాయి. నైరుతి రుతుపవనాల తెలంగాణ వేదిక అనేక జిల్లాల్లో భారీ నుండి మోస్తారు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించి పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిన్న మొన్న…
భీమదేవరపల్లి మానేటి న్యూస్అక్టోబర్ 29:
మొంథా” తుఫాను ప్రభావం తో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. రైతులకు నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వ్యవసాయ, మార్కెటింగ్,రెవిన్యూ,డిఆర్డీఓ సంబందిత శాఖల అధికారులను ఆదేశించారు.కొనుగోలు కేంద్రాలకు రైతులు తరలించిన వరి ధాన్యం నిల్వలతో పాటు ఆయా ప్రాంతాల్లో ఆరబెట్టిన పంట ధాన్యం వర్షానికి తడిసి నష్టపోకుండా రైతులకు టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని సూచించారు.తుపాను…