సైదాపూర్ మానేటి న్యూస్ రిపోర్టర్ వైష్ణవ్ అక్టోబర్ 30/
సైదాపూర్,నుండిహుజురాబాద్ వెళ్ళే రోడ్డు పై నుండి వరద ప్రవాహం పోతుండటంతో పోలీసులను అప్రమత్తం చేశారు. సైదాపూర్ వరద వస్తున్న ప్రాంతంలో హైలెవల్ బ్రిడ్జి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు.తమ ధాన్యం వరద దాటికి పూర్తిగా కొట్టుకుపోయిందని రైతులు ఆవేదనవ్యక్తంచేశారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసేలా…
మానేటి న్యూస్ కరీంనగర్ అక్టోబర్ 30/
అర్బన్ బ్యాంకును లాభాల బాటాపట్టించాను అని ఆ బ్యాంకు మాజీ ఛైర్మన్, డైరెక్టర్ అభ్యర్థి కర్ర రాజశేఖర్ అన్నారు. నష్టాల్లో ఉన్న బ్యాంకును వందల కోట్ల టర్నోవర్కు చేర్చానని, చేసిన పనులే గెలిపిస్తాయని వివరించారు. గురువారం కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కొందరు ఓటమి భయంతో తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈసారి ఓటర్లు మళ్లీ అవకాశం ఇస్తే బ్యాంకును రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుపుతాయనన్నారు. తన ప్యానెల్ను గెలిపించాలని కోరారు.…
జమ్మికుంటలో ఎన్ హెచ్ ఆర్ సి ముఖ్య నాయకుల సమావేశం హాజరైన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య..
కుమార్ మానేటి న్యూస్ కరీంనగర్ అక్టోబర్ 30/
• జమ్మికుంట మండల అధ్యక్షులుగా ఆకారం పాపయ్య, ఉపాధ్యక్షులుగా మల్లాడి మల్లారెడ్డి..
• జమ్మికుంట పట్టణ అధ్యక్షులుగా వాసం వెంకటేష్..
• వీణవంక మండల అధ్యక్షులుగా మండల రాజు..
జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధి ఇటికాల స్వరూప అధ్యక్షతన జమ్మికుంట పట్టణంలో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ…
మనేటి న్యూస్ అక్టోబర్ 30 చెన్నూరు ప్రతినిధి గణేష్/
మెదక్ జిల్లా ట్రాన్స్కో కార్యాలయంలో సంగారెడ్డి ఏసీబీ అధికారులు రైడ్ చేయగా DE మహమ్మద్ షరీఫ్ ఖాన్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. పాపన్నపేట మండలం సీతానగరం గ్రామానికి చెందిన వ్యక్తి కొత్త పౌల్ట్రీ ఫారం ఏర్పాటు చేసుకొనుగా అందుకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చుటకు DE ₹40 వేల రూపాయలు డిమాండ్ చేయగా 30వేల ఇచ్చుటకు ఒప్పందం కుదిరినది. ముందుగా తొమ్మిది వేలు చెల్లించినారు. ఈరోజు…
మానేటి న్యూస్ కరీంనగర్ అక్టోబర్ 30/
రాష్ట్రంలోని 204 మైనారిటీ గురుకుల సంక్షేమ హాస్టళ్లలో పనిచేస్తున్న దోబీలకు సంవత్సర కాలంగా పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోపి రజక ప్రభుత్వంను డిమాండ్ చేశారు.హుజుర్నగర్లో జిల్లా అధ్యక్షుడు గూడెపు నాగలింగం అధ్యక్షతన గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. గత ఏడాది నుండి మైనారిటీ గురుకుల హాస్టళ్లలో ఉతికిన బట్టల బిల్లులు రాకపోవడంతో వృత్తిదారులు తీవ్రమైన…
మానేటి న్యూస్ ప్రతినిధి కరీంనగర్ అక్టోబర్ 30/
• భారతీయ నవజీవన్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, పోటీ చేసిన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ అభ్యర్థి బండి శ్రీనివాస్ డిమాండ్..
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల పాఠశాలలో విద్యార్థినుల మీద అటెండర్ లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన విషయంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కమల, అటెండర్ యాకూబ్ పాషాల ఫోన్లు స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేయాలని భారతీయ నవజీవన్ పార్టీ జాతీయ అధ్యక్షుడు పోటీ చేసిన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్…