Skip to content Skip to sidebar Skip to footer

Blog Band

స్లాట్ విధానంతోనే పత్తి కొనుగోళ్లు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి..

మానేటి న్యూస్ కరీంనగర్ నవంబర్ 02/ స్లాట్ విధానంలోనే పత్తి కొనుగోలు జరుగుతున్నాయని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చెప్పారు. ఆదివారం ఇల్లంతకుంట మండల కేంద్రంలో రెండుచోట్ల సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పత్తి కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.…

తెలంగాణలో నవంబర్ 3నుండి ఉన్నత విద్యాసంస్థల నిరవధిక బంద్..

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన యాజమాన్యాలు..1. నవంబర్ 3 నుండి తెలంగాణలో అన్ని డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీలు బంద్ 2. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై నిరసన – ప్రైవేట్ కాలేజీల నిరవధిక బంద్ నిర్ణయం 3. ప్రభుత్వం…

కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఓటు..

మానేటి న్యూస్ కరీంనగర్ ప్రతినిధి/ కరీంనగర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల సందర్భంగా  ఓటు హక్కును వినియోగించడం జరిగింది, రేడ్డెడ్డి శ్రీనివాస్ (బాలు) బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు.

అధైర్యపడొద్దు నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుంది..

మానేటి న్యూస్ నవంబర్ 1 చిగురుమామిడి ప్రతినిధి కిరణ్ కుమార్/ • అతివృష్టితో రైతులు నష్టపోతే  ముసలి కన్నీరు కారుస్తూ  రాజకీయం చేస్తున్న బిఆర్ఎస్ నాయకులు • కొనుగోలు సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు…

ప్రజల కోసమే చాడ వెంకటరెడ్డి..

మానేటి న్యూస్ నవంబర్ 01 చిగురుమామిడి ప్రతినిధి కిరణ్ కుమార్/ కరీంనగర్ జిల్లా చిగురుమాడి మండలంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి, అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన చాడ, రేకొండ గ్రామంలో  వరదలో కొట్టుకుపోయి…

పంట నష్టపోయిన రైతుకు 30 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి..

మానేటి న్యూస్ నవంబర్ 01 చిగురుమామిడి ప్రతినిధి కిరణ్ కుమార్./ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలమ్ ,ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, బిజెపి మండల అధ్యక్షుడు పొలోజు సంతోష్ ఆధ్వర్యంలో స్థానిక తాహసిల్ ధార్…

అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి – బీజేపీ మండల అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్..

సాగర్ మానేటి న్యూస్ కమలాపూర్/ మెంథా తుఫాన్ కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బీజేపీ మండల అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ గారికి వినతిపత్రం…

గ్రామదేవతల ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి,వొడితల ప్రణవ్..

- పాడి పంటలతో  గ్రామంలో విరసిల్లాలి.. • గ్రామ దేవతలుగా,కొలుచుకొనే  భూలక్ష్మి,మహాలక్ష్మి, బొడ్రాయిని ప్రతిష్టించడం వల్లన గ్రామంలో ఎలాంటి ఆటంకాలు రావనేది మన నమ్మకం. • కమలాపూర్, జోజునూరు, గ్రామ బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్న హుజూరాబాద్…

మానేటి న్యూస్ కరీంనగర్ అక్టోబర్ 30

మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు ఇటీవల మృతి చెందడంతో, కరీంనగర్ మాజీ మేయర్, బిజెపి నాయకుడు యాదగిరి సునీల్‌రావు గురువారం హరీష్‌రావు ని పరామర్శించారు.ఈ సందర్భంగా సునీల్‌రావు తన్నీరు సత్యనారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.