Skip to content Skip to sidebar Skip to footer

Uncategorized

Uncategorized

బాధిత కుటుంబానికి అపన్న హస్తం..

మానేటి న్యూస్ నవంబర్ 18 తిమ్మాపూర్ ప్రతినిధి/ 15 వేల ఆర్థిక సాయం చేసిన తుమ్మనపల్లి.. తిమ్మాపుర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మామిడి విద్యసాగర్ లారీ డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు.గత నెలలో లారీపై నుంచి పడిపోవడంతో నడుము వెన్నుపూస విరిగి, తలకు దెబ్బ తగిలి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు ఆసుపత్రి కి తరలించారు. చికిత్స కోసం కుటుంబ సభ్యులు 10 లక్షల…

Read more

ఎంఎల్సీ బల్మూరి వెంకట్‌ని కలిసిన కమలాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు..

సాగర్ మానేటి న్యూస్ కమలాపూర్/ కమలాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల బృందం ఈ రోజు హైదరాబాద్‌లో ఎంఎల్సీ, టీపీసీసీ ఉపాధ్యక్షులు డాక్టర్ బల్మూరి వెంకట్ గారిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్బంగా మండలంలోని రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ బలోపేతం పై నేతలు చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ కార్యకర్తలను సిద్ధం చేయాలని, గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు పార్టీని మరింత శక్తిమంతం చేయాలని వెంకట్‌ అన్న సూచించారు.…

Read more

ఆల్ఫోర్స్ జీనియస్ స్కూల్లోలో బెలూన్స్ డే సంబరాలు…

మానేటిన్యూస్ (హుజూరాబాద్ విలేఖరి మట్టెల సంపత్ నవంబర్ 18) హుజురాబాద్ పట్టణంలోని ఆల్ఫోర్స్ జీనియస్ పాఠశాలలో మంగళవారం రోజున బెలూన్స్ డే ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలకు విచ్చేసిన ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులందరూ చాలా చక్కగా పాఠశాలకు వచ్చి అన్ని ఆక్టివిటీస్ లలో తప్పకుండా పాల్గొనాలని దీని ద్వారా విద్యార్థులలో సహకార భావం, సృజనాత్మకత పెంపొందుతాయని తెలియజేశారు. అదేవిధంగా ఈనాడు వారూ…

Read more

కరీంనగర్ డైరీ ప్రోత్సాహం..

మానేటి న్యూస్ నవంబర్ 18 తిమ్మాపూర్ ప్రతినిధి/ నేదునూరు గ్రామంలోని కరీంనగర్ డైరీ పాల కేంద్రంలో డైరీ అధ్యక్షురాలు వర్ణ పద్మ కరుణాకర్ రెడ్డి  ఆధ్వర్యంలో పాల ఉత్పత్తి దారుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి సమావేశానికి కరీంనగర్ డైరీ మేనేజర్ సుధాకర్ మరియు సూపర్వైజర్ మల్లెత్తుల చందు ముఖ్యఅతిథిగా విచ్చేసి  పాల ఉత్పత్తిదారులకు మరింతగా పాల ఉత్పత్తులను పెంచే విధంగా మరియు పాడి పశువుల  ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ మరింత ఉత్పత్తులను…

Read more

నా మీద కోపం ఉంటే… నా ఆడబిడ్డల మీద ఎందుకు చూపిస్తున్నారు.?
కాంగ్రెస్‌పై మండిపడ్డ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..

మానేటి న్యూస్ కరీంనగర్, నవంబర్ 18 హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కోపం ఉంటే నా మీదే చూపించండి… నా ఆడబిడ్డలపై ఎందుకు అన్యాయం చేస్తున్నారు? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హుజురాబాద్ క్యాంపు కార్యాలయంలో జరిగిన కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మొత్తం 300 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.హుజురాబాద్ నియోజకవర్గంలోని ఆడబిడ్డలకు చెక్కులు ఇవ్వకూడదన్నట్టుగా…

Read more

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మామ శ్రీ సూదిని మనోహర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్సీ డిపార్ట్మెంట్ నాయకులు..

సాగర్ మానేటి న్యూస్ పరకాల/ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి  మామ, స్వర్గీయ కేంద్ర మంత్రివర్యులు శ్రీ సూదిని జైపాల్ రెడ్డి సహోదరుడు శ్రీ సూదిని మనోహర్ రెడ్డి ని ఈ రోజు హనుమకొండ సర్క్యూట్ హౌజ్ సమీపంలోని అపార్ట్మెంట్‌లో ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వ్యక్తిగత బంధువుల వివాహ కార్యక్రమానికి విచ్చేసిన సమయంలో శాలువా కప్పి ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా నాయకులు…

Read more

ప్రజల గోడు పట్టని బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం.
ఎర్రజెండాలు ఎకం కావాలి.
సిపిఐ 100 ఎడ్ల బస్సు యాత్రలో సిపిఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి..

హుస్నాబాద్,నవంబర్ 18, (మానేటి న్యూస్ ) పెట్టుబడి దారులకు దోచి పెడుతున్నా మోడీ ప్రభుత్వం. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాస్ రావు ధ్వజం. దేశ సంపద నంత బడా వ్యాపారులకు కట్టబెట్టి భారతదేశ ప్రజలపై పన్నుల భారం మోఫి  అదాని,అంబానీ కార్పోరేట్ కంపెనీల పెట్టుబడి దారులకు దోచి పెడుతున్నారని బిజెపి ప్రభుత్వ పనితీరుపై చాడ వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. సిపిఐ జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ఈ…

Read more

భారత గడ్డమీద సిపిఐ పార్టీకి 100 ఏళ్ళు.
వామపక్ష ఐక్యత ఈ దేశానికి అవసరం..
సిపిఐ పార్టీ మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి..

మానేటి న్యూస్ సైదాపూర్ ప్రతినిధి వైష్ణవ్ నవంబర్ 18 భారత కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాల ముగింపు ఉత్సవాలలో భాగంగా ఈనెల 15వ తేదీన కొమురం భీం జిల్లా జోడేఘాట్ నుండి ప్రారంభమైనటువంటి జాత ఈరోజు సైదాపూర్ మండలం కు చేరుకోవడం జరిగింది. ఈ జాతను భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల కార్యదర్శి లంకదాసరి కళ్యాణ్ ఆధ్వర్యంలో జాత నాయకులు చాడ వెంకటరెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే, సీపీఐ పార్టీ సీనియర్ నాయకులు, తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు…

Read more

బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడే పార్టీ సిపిఐ.
సిపిఐ శత జయంతి ఉత్సవాలను జయప్రదం చేయండి.
మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట రెడ్డి..

భీమదేవరపల్లి నవంబర్ 18(మానేటి న్యూస్) బలహీన వర్గాల అభ్యున్నతి కోసం,ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాడే పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీఅని మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట రెడ్డి అన్నారు. డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే సిపిఐ శత  జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.బస్సు ప్రచార జాతలో భాగంగా ముల్కనూర్ లోని ఎల్లమ్మ దేవాలయం నుండి బస్టాండ్ అంబేద్కర్ కూడలి వద్దకు కమ్యూనిస్టు కళాబృందాలు సిపిఐ కార్యకర్తలు,ప్రజలు డప్పు చప్పులతో కళాబృందాల ఆటపాటలతో చేరుకోవడం…

Read more

సే నో టూ డ్రగ్స్…. సే ఎస్ తో లైఫ్..
మాదకద్రవ్య రహిత భారతదేశం కావాలి…

హుస్నాబాద్, నవంబర్ 18, ( మానేటి న్యూస్ ) హుస్నాబాద్ పట్టణంలో నషా ముక్త భారత్ అనే కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘ కమిషనర్ టి మల్లికార్జున్ ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులతో కలిసి పురపాలక సంఘ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు సే నో టూ డ్రగ్స్ - సే ఎస్ తో లైఫ్. అనే స్లొగన్స్ చేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది.మున్సిపల్ కమీషనర్  మాట్లడుతూ   యువత శక్తి సమాజం మరియు దేశం అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర…

Read more

మానేటి న్యూస్ కరీంనగర్ అక్టోబర్ 30

మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు ఇటీవల మృతి చెందడంతో, కరీంనగర్ మాజీ మేయర్, బిజెపి నాయకుడు యాదగిరి సునీల్‌రావు గురువారం హరీష్‌రావు ని పరామర్శించారు.ఈ సందర్భంగా సునీల్‌రావు తన్నీరు సత్యనారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.