మానేటి న్యూస్ సైదాపూర్ ప్రతినిధి వైష్ణవ్ నవంబర్ 19 హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితెల ప్రణవ్ ఆదేశాల మేరకు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.అనంతరం హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు ఇందిరానగర్ కాలనీలో పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత ఆధ్వర్యంలోఇందిరానగర్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పిల్లలకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేయడం…
Uncategorized
సాగర్ మానేటి న్యూస్ కమలాపూర్/
ప్రభుత్వ పాలనలో పాదర్శకతను పెంపొందించి, పరిపాలనా వ్యవహారాల్లో గోప్యతను నివారించి, ప్రభుత్వ పాలనా విధానాలను ప్రజల ముందు ఉంచేందుకు పౌరులకు కల్పించిన అద్భుత అవకాశమే సమాచార హక్కు. ప్రభుత్వ పాలనలో పాదర్శకతను పెంపొందించి, పరిపాలనా వ్యవహారాల్లో గోప్యతను నివారించి, ప్రభుత్వ పాలనా విధానాలను ప్రజల ముందు ఉంచేందుకు పౌరులకు కల్పించిన అద్భుత అవకాశమే సమాచార హక్కు. సమాచారాన్ని ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అయితే దాన్ని పొందడం పౌరుల హక్కు. ప్రభుత్వ…
మానేటి న్యూస్ సైదాపూర్ ప్రతినిధి వైష్ణవ్ నవంబర్ 19 ఇందిరా గాంధీ జయంతి (నవంబర్ 19) సందర్భంగా, రాజకీయ పార్టీలు, ప్రభుత్వ అధికారులు మరియు వివిధ సంస్థలు ఆమె సేవలను స్మరించుకుంటూ పూలమాలలు వేసి నివాళులర్పించి ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. మాజీ ప్రధాని ఉక్కు మహిళ స్వర్గీయ ఇందిరా గాంధీ కి 108 వ జయంతి సందర్భంగా పాత బస్టాండ్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మార్కెట్ చైర్మన్ దొంత సుధాకర్ ఆధ్వర్యంలో…
అక్కన్నపేట, నవంబర్ 19, ( మానేటి న్యూస్): భారత దేశ మాజీ ప్రధాని ఉక్కు మహిళా శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా అక్కన్నపేట మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్టా లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగపెల్లి ఐలయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జంగపెల్లి ఐలయ్య పార్టీ శ్రేణులతో కలిసి ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...దేశం కోసం సర్వస్వం ధారపోసిన…
మానేటి న్యూస్ సైదాపూర్ ప్రతినిధి వైష్ణవ్ నవంబర్ 19 సైదాపూర్ మండల నూతన విద్యాధికారి గా బాధ్యతలు తీసుకున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎక్లాస్పూర్ ప్రధానోపాధ్యాయులు కట్ట రవీంద్ర చారి శుభాకాంక్షలు తెలియజేసిన వెన్నంపల్లి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ రెడ్డి వెంకెపల్లి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు దేవేందర్ రెడ్డి , గోడిశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ , బొమ్మకల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మారుతీ , ఆకునూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామస్వామి సి…
మానేటి న్యూస్ జగిత్యాల నవంబర్ 19 జగిత్యాల జిల్లా కేంద్రంలోని వివేకానంద స్టేడియంలో ఈ నెల 23వ తేదీ (ఆదివారం) రోజున మధ్యాహ్నము 12 గంటలకు జూనియర్ మరియు సీనియర్ విభాగాల జిల్లాస్థాయి కబడ్డీ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు ఇట్టి సెలక్షన్ ట్రయల్స్ లో పాల్గొని వారు ఆధార్ కార్డ్ తమ వెంట తీసుకురావాలని జిల్లా కబడ్డీ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. > సీనియర్ మెన్స్ విభాగం: పాల్గొనేవారి బరువు 85 కిలోల…
మానేటి న్యూస్ జగిత్యాల నవంబర్ 19 రాయికల్ మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల నందు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు వరంగల్ రీజియన్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ బెజ్జారపు రవీందర్ కెరీర్ గైడెన్స్ గురించి వివరించడం జరిగింది. పదవ తరగతి నుంచి ప్రణాళికాబద్ధంగా చదువుతూ ఉంటే మంచి విద్య మరియు ఉద్యోగాలు అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఐటిఐ, పాలిటెక్నిక్ ,త్రిబుల్ ఐటీ లాంటి విద్యా ఉద్యోగ అవకాశాలు కూడా పదవ తరగతి నుంచి మొదలవుతాయని తెలియజేయడం…
మానేటి న్యూస్ జగిత్యాల నవంబర్ 19 నవంబర్ మధ్యలో, సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో ఘోర రోడ్ ప్రమాదంలో శ్రీ సుతారి ధర్మయ్య రాయికల్ వాసి దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు. ఈ దుఃఖకర సంఘటన ఆయన కుటుంబానికి తీవ్రమైన దుఃఖాన్ని కలిగించింది. SATA రియాద్ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్ మచ్చ, సౌదీ అంబాసడీతో సమన్వయం చేసి, కంపెనీ HR మేనేజర్ సహాయంతో హైదరాబాద్ నుండి ధర్మయ్య కుటుంబానికి సంబంధించిన అంత్యక్రియల వరకు అన్ని…
మానేటి న్యూస్ జగిత్యాల నవంబర్ 19 చదువు సంస్కారం కు ప్రాధాన్యత ఇచ్చిన విద్యార్థులు భావి జీవితంలో ప్రత్యేకంగా ఎదిగి అనుకున్నది సాధించ గలుగుతారని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ ఉపాధి కల్పన ప్రాంతీయ అధికారి బెజ్జారపు రవీందర్ అన్నారు.బుధవారం రాయికల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు లో పదవతరగతి విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, పఠనాసక్తిని పెంపొందించుకొని పాఠ్య పుస్తకాలలోని విషయాన్ని అవగాహన చేసుకొని చదవాలని సూచించారు.చదువెంత వస్తే అంత…
స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్
హుజురాబాద్లో బీసీ జేఏసీ భారీ సమావేశం..
మానేటి న్యూస్ కరీంనగర్ నవంబర్ 19 స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని బీసీ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. హుజురాబాద్ బీఎస్ఆర్ గార్డెన్స్లో చందుపట్ల జనార్ధన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సందేల వెంకన్న కన్వీనర్గా వ్యవహరించారు.సమావేశంలో మాట్లాడిన అఖిలపక్ష నాయకులు ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. తాజాగా కేబినెట్ పాత రిజర్వేషన్ విధానాన్నే కొనసాగిస్తామని ప్రకటించడం…