మానేటి న్యూస్ జగిత్యాల అక్టోబర్ 31/ భారతదేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వీర వనిత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ అని బ్లాక్ కాంగ్రెస్,పట్టణ అధ్యక్షులు గోపి రాజిరెడ్డి,మ్యాకల రమేష్ అన్నారు. శుక్రవారం రాయికల్ పట్టణంలో గాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ పట్టణ,మండల,యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చి ఇంద్ర గాంధీ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ అని…
మానేటి న్యూస్ జగిత్యాల అక్టోబర్ 31/ భారతదేశ మొట్టమొదటి హోం శాఖ మంత్రి ఉప ప్రధాని ఉప్పుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి మరియు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా రాయికల్ పోలీస్ శాఖ మరియు రాయికల్ పట్టణ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం ఆరు గంటలకు త్రీ కే రన్ నిర్వహించడం జరిగింది. శివాజీ విగ్రహం నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ గాంధీ చౌక్ ఓల్డ్ బస్టాండ్ నుండి తిరిగి…
మానేటి న్యూస్ జగిత్యాల అక్టోబర్ 31/ భారతదేశ మొట్టమొదటి హోం శాఖ మంత్రి ఉప ప్రధాని ఉప్పుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి మరియు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా రాయికల్ పోలీస్ శాఖ మరియు రాయికల్ పట్టణ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం ఆరు గంటలకు త్రీ కే రన్ నిర్వహించడం జరిగింది. శివాజీ విగ్రహం నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ గాంధీ చౌక్ ఓల్డ్ బస్టాండ్ నుండి తిరిగి…
మానేటి న్యూస్ జగిత్యాల అక్టోబర్ 31 భారతదేశ మొట్టమొదటి హోం శాఖ మంత్రి ఉప ప్రధాని ఉప్పుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి మరియు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా రాయికల్ పోలీస్ శాఖ మరియు రాయికల్ పట్టణ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం ఆరు గంటలకు త్రీ కే రన్ నిర్వహించడం జరిగింది. శివాజీ విగ్రహం నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ గాంధీ చౌక్ ఓల్డ్ బస్టాండ్…