మానేటి న్యూస్ ప్రతినిధి కరీంనగర్/
సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.. భారతీయ యాత్రికులతో ఉన్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో 42 మంది సజీవ దహనమైనట్లు సమాచారం. మృతుల్లో ఎక్కువమంది హైదరాబాదీ వాసులు ఉన్నట్లు తెలుస్తోంది. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.
Uncategorized
• గోడలకు పోస్టర్లను అంటించి అవగాహన వీపీవో ల కార్యక్రమలు..
మానేటి న్యూస్ ప్రతినిధి చిగురుమామిడి 12 నవంబర్/
చిగురుమామిడి: మత్తు పదార్థాల నిర్మూలనే లక్ష్యంగా సమిష్టి కృషితో ముందుకు వెళ్దామని విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ అనసూయ,రూప దేవిలు పిలుపునిచ్చారు.పోలీస్ అధికారుల ఆదేశాల మేరకు మండలంలోని సుందరగిరి గ్రామంలో ఆ గ్రామ విలేజ్ పోలీస్ ఆఫీసర్ లు అనసూయ,రూప దేవిలు మత్తు పదార్థాల నిర్మూలనకు సంబంధించి మన ఊరు,మన బాధ్యత అనే పోస్టర్లను గోడలకు అతికిస్తూ ప్రజలకు,ప్రయాణికులకు,…
కోవరాజు సాగర్ మానేటి -అందేశ్రీ ప్రత్యేక కథనం..
తెలంగాణ, నవంబర్ 10: తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక ప్రపంచం మంగళవారం ఓ మహనీయుడిని కోల్పోయింది. తెలంగాణ రాష్ట్ర జాతీయం “జయ జయహే తెలంగాణ జానని జయ జయహే” రచయిత, ప్రజాకవి లోకకవి అందెశ్రీ (జూలై 18, 1961 – నవంబర్ 10, 2025) కన్నుమూశారు. ఆయన మరణంతో తెలంగాణ ఉద్యమ గళం మౌనమైంది.
• సాధారణ జీవితం నుండి సాహిత్య శిఖరాలకు..
అందెశ్రీ సాధారణ కుటుంబంలో జన్మించి చిన్ననాట…
మానేటి న్యూస్ కరీంనగర్ ప్రతినిధి 07/
కరీంనగర్ జిల్లా టీబీ, డ్రగ్స్ రహిత కరీంనగర్ గా తీర్చిదిద్దడానికి మిషన్ మోడ్ లో పనిచేయాలి.. కరీంనగర్లో కవులు, కళాకారులు, విద్యావేత్తలకు కొదవలేదు.. సామాజిక రుగ్మతలపై నివారణకు సమర శంఖం పూరించాలి.. మేధావులు విద్యావంతులు సమాజానికి జ్ఞానాన్ని పంచాలి.. ఇంటికే పరిమితం కావద్దు.. మనదేశంలోనే అత్యధికంగా యువత ఉన్నారు.. భవిష్యత్తు భావితరానిదే.. రాష్ట్ర గవర్నర్…
సాగర్ మానేటి న్యూస్ కమలాపూర్ హన్మకొండ/
హైదరాబాద్, నవంబర్ 7, గురువారం.. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ కాలేజీలు చేపట్టిన బంద్పై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. విద్యార్థుల భవిష్యత్తు రాజకీయాల బలిపీఠం కాని విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. విడతల వారీగా ఇస్తామని చేపిన వినకుండా బంద్ పేరుతో కాలేజీ యాజమాన్యలు నాటకాలు చేస్తున్నాయని మండిపడ్డారు ఫీజు రీయింబర్స్మెంట్ పేరుతో బ్లాక్మెయిల్ రాజకీయాలు సరికాదని సీఎం హెచ్చరించారు. “విద్యార్థుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం…
మానేటి న్యూస్ కరీంనగర్ ప్రతినిధి నవంబర్ 07/
విద్యాశాఖ ఆధ్వర్యంలో హైదరాబాదులో గురు, శుక్రవారాల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి కళోత్సవ్ పోటీల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు నాలుగు ప్రథమ బహుమతులు సాధించారు. ఇందులో రెండు స్థానాలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, మరో రెండు స్థానాలు ప్రైవేటు విద్యార్థులు సాధించారు. మొత్తం 12 రంగాల్లో పోటీలు నిర్వహించగా అందులో నాలుగు రంగాల్లోనూ కరీంనగర్ విద్యార్థులే విజయం సాధించడం విశేషం. థియేటర్ ఆర్ట్స్ గ్రూపులో తిమ్మాపూర్ కేజీబీవీ…
మానేటి న్యూస్ కరీంనగర్ ప్రతినిధి నవంబర్ 07/
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ మరియు సీనియర్ సివిల్ జడ్జి కే వెంకటేష్ ఆధ్వర్యంలో కొత్తపల్లి (హ) లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులకు రాజ్యాంగము కల్పించిన హక్కులు మరియు భద్రత కోసం కల్పించిన చట్టాల గురించి వివరించారు, జాతీయ న్యాయ సేవల టోల్ ఫ్రీ నెంబర్ 15100, మాదక…
మానేటి న్యూస్ కరీంనగర్ నవంబర్ 07
• స్వాతంత్ర సమరయోధుల రణ నినాదం వందేమాతరం.... • నాటి నుంచి నేటి వరకు ప్రజల్లో దేశభక్తిని కలిగించే గేయం వందేమాతరం... • నేటి నుంచి నవంబరు 26 వరకు రాజ్యాంగ దినోత్సవ వేడుకలు.. • బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి... స్వాతంత్ర ఉద్యమంలో కోట్లాదిమంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన వందేమాతరం గేయానికి నేటితో 150 ఏళ్లు పూర్తికానున్నాయని , ఈ సందర్భంగా ఏడాది…
మానేటి న్యూస్ కరీంనగర్ నవంబర్ 07
• నైపుణ్యంతో మరింత బలం.. • శ్రద్ధ, క్రమశిక్షణతో లక్ష్యసాధన భయం, అలసటను అధికమించండి.. • శాతవాహన యూనివర్సిటీలో రెండో స్నాతకోత్సవంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్, ఛాన్స్ లర్ జిష్ణు దేవ్ వర్మ.. నిరంతర అభ్యాసంతోనే విజయం సాధ్యమవుతుందని, శ్రద్ధ, క్రమశిక్షణతో లక్ష్యాన్ని చేరుకోవాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మ విద్యార్థులకు పిలుపునిచ్చారు.శాతవాహన యూనివర్సిటీ రెండవ స్నాతకోత్సవానికి తెలంగాణ గవర్నర్, ఛాన్సలర్…