మానేటి న్యూస్ కరీంనగర్ అక్టోబర్ 30/
బుధవారం కురిసిన అకాల వర్షానికి మండలంలో నష్టపోయిన రైతులను యుద్ధ ప్రాతిపదికన ఆదుకోవాలని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యాన్ని వెంటనే తూకం వేయాలని బిజెపి మండల అధ్యక్షుడు ఎనుగుల అనిల్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో కొట్టుకుపోయిన ధాన్యాన్ని పరిశీలించి, పై నుండి వస్తున్న వాగు ఉధృతి పెరగడంతో మార్కెట్ యార్డులోకి కూడా నీళ్లు…
Uncategorized
మానేటి న్యూస్ అక్టోబర్ 30 చిగురుమామిడి ప్రతినిధి కిరణ్ కుమార్.!
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం, రాత్రి కురిసిన అకాల వర్షానికి , జలదిగ్బంధంలో రేకొండ గ్రామం. ఏరుకొండ రమేష్ అనే రైతువి ఐదు లక్షల రూపాయల విలువ చేసే పాడి పశువులు, పశువుల కొట్టం, వరద తాకిడికి కొట్టుకపోవడముతో కన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు. ఆర్థిక సహాయం చేసీ, రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘ, నాయకులు, ప్రభుత్వాన్ని,…
అక్కన్నపేట,అక్టోబర్ 30,( మానేటి న్యూస్):
అక్కన్నపేట మండల కేంద్రం పంతులు తండా గ్రామంలో తడిసిన వరి ధాన్యాన్ని రాష్ర్టప్రభుత్వం మరియు స్థానిక మంత్రి పోన్నం ప్రభాకర్ వెంటనే స్పందించి ఎలాంటి ఆంక్షలు లేకుండా కోనుగోలు పక్రియ వేగవంతం చేయాలని బేషరతుగా మద్దతు ధరతో కోనాలని బిజేపి గిరిజన మోర్చా అక్కన్నపేట మండల అధ్యక్షుడు రైనా నాయక్ డిమాండ్ చేశారు,"మొంథా తుఫాను ప్రభావంతో పడిన భారీ వర్షం రైతుల పాలిట శాపంగా మారిందని చేతికి వచ్చిన పంట…
హుస్నాబాద్,అక్టోబర్ 30,( మానేటి న్యూస్):
హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ తుపాన్ ప్రభావం తో భారీ వర్షం వలన కొనుగోలు కేంద్రం లో దాదాపు 10 వేల కింటాల్ల వరకు దాన్యం తడిసి పోయిoది రైతులు అనేక పెట్టు బడులు పెట్టి కష్టాన్ని అంత ధారపోసినారు ఆరు నెలలు కష్టం అంత నీటి పాలు అయిన్ది కొనుగోలు కేంద్రం లో కొనుగోళ్లను నిర్లక్ష్యం చేయడం వలనే రైతులు నష్టపోయే పరిస్థితి వచ్చింది దాన్యనానికి…
భీమదేవరపల్లి అక్టోబర్ 30( మానేటి న్యూస్):
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లికి చెందిన దంపతులు బుధవారం రోజు సాయంత్రం ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులో గల్లంతైన సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు భీమదేవరపల్లికి చెందిన ఈసం పెల్లి ప్రణయ్ కల్పన దంపతులు బుధవారం అక్కన్నపేటకు వెళ్తుండగా మల్లారం వెళ్లే దారి భారీ వర్షాలతో దెబ్బతినడంతో వేరే దారి మోత్కులపల్లి వాగు మార్గంలో వెళ్లారు.వాగు దాటే క్రమంలో నీటి ప్రవాహ ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో బండితోపాటు కొట్టుకుపోయారు.…
భీమదేవరపల్లి అక్టోబర్ 30 ( మానేటి న్యూస్):
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలోని రోడ్డంపై బ్రిడ్జి నిర్మాణం చేయాలని గిన్నారావు కుమారస్వామి ఆధ్వర్యంలో వంగర గ్రామస్తులు గురువారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ను కలసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.వర్షాకాలంలో రోడ్డం పై నుండి నీరు ఉధృతంగా ప్రవహించడంతో రొడ్డం దాటి వెళ్లే ప్రయాణికులు,వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేసి గ్రామస్తులు,ప్రయాణికుల సమస్యను పరిష్కరించాలని కలెక్టర్…
సైదాపూర్ మానేటి న్యూస్ రిపోర్టర్ వైష్ణవ్ అక్టోబర్ 30
మనముదిరాజ్,బిడ్డమహాసభతెలంగాణసైదాపూర్ మండలాధ్యక్షుడిగా నెల్లి శ్రీనివాస్,నియామకమయ్యారు.ఈ నియామకాన్ని జిల్లా అధ్యక్షుడు సిద్ధి సంపత్ ముదిరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బోయిని శ్రీనివాస్ ముదిరాజ్ సంయుక్తంగా ప్రకటించారు.ఈ సందర్భంగా నెల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ముదిరాజులను చైతన్యం చేస్తూ వారి అభ్యున్నతికి, సమాజికాభివృద్ధికి, విద్యా, ఉద్యోగ, ఉపాధి, ఆర్థిక, రాజకీయ. సాంస్కృతిక రంగాలలో వారి పురోగాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తన నియామకానికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.
భీమదేవరపల్లి అక్టోబర్ 30(మానేటి న్యూస్):
మెంథా తుఫాన్ మండల వ్యాప్తంగా రైతులను నిండా ముంచేసి కన్నీరు మిగిల్చింది.బుధవారం ఏడతేరిపి లేకుండా కురిసిన వర్షాలతో చేతికి అందవచ్చిన పంటలు నీట మునిగాయి.వరి,పత్తి,మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి.వరి పంట నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.ఆరుగాలం కష్టించి పండించిన పంట నీటి పాలవడంతో రైతులు దిక్కు తోచని స్థితిలో కంటనీరు పెట్టుకున్నారు.ఎకరానికి నలభై వేలవరకు పెట్టుబడి పెట్టామని,లక్షల్లో నష్టం వాటిల్లిందని, ఆవేదన వ్యక్తం చేశారు.భారీ వర్షాల వల్ల పత్తి…
భీమదేవరపల్లి అక్టోబర్ 30( మానేటి న్యూస్):
మొంథా తుఫాను ప్రభావంతో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం అతలాకుతలమైంది. బుధవారం కురిసిన భారీ వర్షం కారణంగా కొత్తపల్లి గ్రామానికి చెందిన అప్పని నాగేంద్రం (58) దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు. నాగేంద్రం హనుమకొండలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.బుధవారం రాత్రి విధులు ముగించుకుని స్వగ్రామానికి బయలుదేరారు. ఈ సమయంలో వర్షం తీవ్రంగా కురుస్తుండడంతో గ్రామ కల్వర్టు జలమయమైంది.దారి కనిపించకపోవడంతో ఆయన బైక్తో పాటు కల్వర్ట్ లో పడిపోయి మృతిచెందారు.…
సైదాపూర్ మానేటి న్యూస్ రిపోర్టర్ వైష్ణవ్ అక్టోబర్ 30/
హైదరాబాద్ విద్యార్థుల ఫీజు బకాయిలు, స్కాలర్ షిప్ లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 4వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముట్టడి కార్యాక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీసీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ తెలిపారు. జిల్లా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ గురువారం బర్కత్ పుర లో కళాశాలల విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ…