భీమదేవరపల్లి అక్టోబర్ 31మానేటి న్యూస్:
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మొంథా తుఫాన్ ప్రభావంతో బుధవారం ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న కొత్తకొండ మల్లారం రోడ్డును మండల అధికారులు శుక్రవారం మరమ్మతులు చేపట్టారు.భారీ వర్షాల వల్ల రోడ్డు తెగిపోయి,గుంతలుగా మారడం తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని,అలాగే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉందని,ప్రజల సౌకర్యార్థం, ప్రజల భద్రత దృష్ట్యా రోడ్డు మరమ్మతులు చేశారు.ఈ సందర్బంగా అధికారులు మాట్లాడుతూ భారీ వర్షాలతో రహదారి దెబ్బతినడం తో నిత్యం…
Uncategorized
మానేటి న్యూస్ అక్టోబర్ 31 చిగురుమామిడి ప్రతినిధి కిరణ్ కుమార్.
చిగురుమామిడి:దేశ ఐక్యతను చాటేఅందుకే,యువతను ఉత్తేజపరిచేందుకే పోలీసుల ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి పురస్కరించుకొని ఐక్యత యాత్ర(రన్ ఫర్ యూనిటీ) కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు చిగురుమామిడి ఎస్ఐ రేణికుంట సాయికృష్ణ తెలిపారు.చిగురుమామిడి ఎస్ఐ సాయి కృష్ణ ఆధ్వర్యంలో మండలంలోని బొమ్మనపల్లి విస్డం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు అధ్యాపక బృందం ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొన్నారు. విస్డం హైస్కూల్ కు చెందిన…
మానేటి న్యూస్ అక్టోబర్ 31 ప్రతినిధి గణేష్మం
మంచిర్యాల జిల్లా: చెన్నూరు మండలం అంగన్వాడీ కేంద్రాలకు చెల్లించే గ్యాస్ , ఇంటి అద్దెలు, కూరగాయలు బిల్లులు వెంటనే చెల్లించాలి ట్రాన్స్ఫర్, ప్రమోషన్లు ప్రక్రియను పూర్తి చేయాలి ఐసిడిఎస్ చెన్నూరు ప్రాజెక్టు అధికారి సిడిపివో వినతిపత్రం అందించిన *దుంపల రంజిత్ కుమార్ సిఐటియు జిల్లా కార్యదర్శి సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం రోజున చెన్నూరు ప్రాజెక్టు అధికారి సిడిపిఓ వినతిపత్రం…
మానేటి న్యూస్ అక్టోబర్ 31 చిగురుమామిడి ప్రతినిధి కిరణ్ కుమార్/
మొంథా తూఫాన్ ప్రభావంతో బుధవారం ఎడతేరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో చిగురుమామిడి మండలం రామంచ దళిత మాస్టిన్ రైతులు వాగు ఒడ్డున కూరగాయలు సాగు చేసినారు అధికాస్తా వాగులో కొట్టుకు పోయింది మీరూప తోట కూడా నాశనం అయింది దర్శనం శెంకర్ నష్ట పోయిన రైతులును ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ధీమా వ్యక్తం చేశారు తుఫాన్ ప్రభావం వల్ల చిగురుమామిడి మండలంలో అత్యధికంగా వర్షా…
మానేటి న్యూస్ కరీంనగర్ అక్టోబర్ 31/
స్థానిక శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాల (ఇంగ్లీష్ మీడియం) లో ఉక్కుమనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వనవాసి కళ్యాణ్ పరిషత్ తెలంగాణ ప్రాంత శ్రద్ధా జాగరణ ప్రముఖ్ పరుశరామ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ,సర్దార్ పటేల్ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలే మన దేశ ఐక్యతకు పునాది. ఆయన చేపట్టిన ఆపరేషన్ పోలో సెప్టెంబర్ 13న…
మానేటి న్యూస్ అక్టోబర్ 31శంకరపట్నం/
శంకరపట్నం మండల పరిధిలోని కరీంపేట గ్రామంలో తల్లి కొడుకుల పైన గొడ్డలితో దాడీ.హత్య పై స్థానికుల కథన వివరాలు.. శంకరపట్నం మండల కరీంపేటగ్రామం లోని గడ్డం రాజు, గడ్డం మల్లవ్వ ,తల్లి,కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల మంగళ పల్లిగ్రామానికి చెందిన బంధువులు గొడ్డలితో దాడిచేసి దాడీ చేసినట్లు స్థానికులుతెలిపారు. దాడి చేసిన వారిలో రాజు భార్య స్వప్న,బామ్మర్ది కడారి శేఖర్, అత్త, మరో యువకుడు కలిసిగొడ్డలితో దాడి చేసినట్లు …