Skip to content Skip to sidebar Skip to footer

Blog Standard

హిందుత్వమే నా శ్వాస..
బండి సంజయ్ నోటి నుండి హిందుత్వం ఆగిపోతే నా శ్వాస ఆగిపోయినట్లే..

*హిందుత్వంతోనే తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే వాతావరణం తీసుకొస్తాం* *జీహెచ్ఎంసీలో హిందుత్వంవల్లే 4 నుండి 48 సీట్లు గెలిచాం* *ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేకుండా మోదీ ప్రభుత్వం అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తోంది కదా* *మరి ఆ ముస్లింలు బీజేపీకి ఎందుకు ఓట్లు వేయడం లేదు?* *ఎన్నికలొస్తే... మసీదుల్లో ముస్లింలంతా ఒక్కటై ప్రతిజ్ఝ తీసుకుని బీజేపీకి వ్యతిరేకంగా ఎందుకు ఓటేస్తున్నారు* *12 శాతం ముస్లింలంతా ఒక్కటైతే తప్పు లేనిది…

Read more

సత్తి రామవ్వ కుటుంబానికి సద్దాం అన్న భరోసా..
సేవే లక్ష్యం సేవే మార్గం అందరికి ఆపద్బాంధవుడు…

ధర్మసాగర్ మానేటి న్యూస్ నవంబర్ 19 వేలేరు మాజీ ఉపసర్పంచ్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సద్దాంహుస్సేన్. వేలేరు మండల కేంద్రంలోని 13వ వార్డుకు చెందిన “సత్తి రామవ్వ”  ఇటీవల మరణించగా ఆ యొక్క నిరుపేద కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేసి ఈ రోజు 50Kgల” రైస్ బ్యాగ్లు అందజేసి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చిన వేలేరు మాజీ ఉపసర్పంచ్ సద్దాంహుస్సేన్ వారితోపాటు ఈ పరామర్శలో కాంగ్రెస్…

Read more

రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను పరిశీలించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య..

కాజిపేట్ మానేటి న్యూస్ నవంబర్ 19 రైల్వే యూనిట్ పనుల్లో జాప్యం లేకుండా చూడాలి.. స్థానికులకు అన్యాయం జరగకుండా చూస్తాం.. భూములు కోల్పోయిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.. యూనిట్ లో వివిధ సర్వీస్ లలో స్థానికులకే ఉద్యోగ అవకశాలు కల్పించాలి.. గతంలోను కేంద్ర రైల్వే మంత్రిని కలిసి భూములు కోల్పోయిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరను.. భూ బాధితులకు, స్థానికులకు ఉద్యోగాలపై పార్లమెంట్ లో…

Read more

హనుమకొండ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం
కాజీపేట మండలంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు…

కాజీపేట మానేటి న్యూస్ నవంబర్ 19 వర్ధన్నపేట శాసనసభ్యులు, విశ్రాంత ఐపీఎస్ అధికారి, శ్రీ కె ఆర్ నాగరాజు  ఆదేశాల మేరకు.. గ్రేటర్ వరంగల్ మడికొండ 46,64 డివిజన్ల అధ్యక్షులు వస్కుల నాగరాజు, కుర్ల మోహన్ ఆధ్వర్యంలో.. భారత మాజీ ప్రధాని, భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ 108వ జయంతి సందర్భంగా మడికొండ చౌరస్తాలో కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాజీపేట మండల పార్టీ అధ్యక్షులు సారంపల్లి శ్రీనివాస్ రెడ్డి…

Read more

ఘనంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు..

భీమదేవరపల్లి నవంబర్ 19(మానేటి న్యూస్): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం భారతదేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ 108 వ జయంతి వేడుకలను ముల్కనూర్ అంబేడ్కర్ కూడలిలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిట్టెంపల్లి ఐలయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు బుధవారం  ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా ఇందిరా గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్బంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసారు.ఈ సందర్బంగా ఐలయ్య మాట్లాడుతూ దేశ ప్రధానమంత్రిగా…

Read more

మహాత్మా నగర్‌లో మహా అయ్యప్ప ప్రతిష్ఠ – 21 నుంచి కుంభాభిషేకోత్సవాలు..

మానేటి న్యూస్ కరీంనగర్ నవంబర్ 18/ తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్ (ఎల్‌ఎండి) గ్రామం భక్తజనంతో రానున్న మూడు రోజులు సందడిగా మారనుంది. గ్రామంలో నిర్మితమైన శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈ నెల 21 నుంచి 23 వరకు ప్రతిష్ఠా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. అయ్యప్ప, గణపతి, సుబ్రహ్మణ్య, నాగేంద్ర, పార్వతీదేవి, నవగ్రహ, శిఖరధ్వజ తదితర దేవతామూర్తుల ప్రాణ ప్రతిష్ఠ, మహాకుంభాభిషేకం కోసం దేవాలయ కమిటీ ఏర్పాట్లు వేగంగా పూర్తి చేస్తోంది.హంపి విరూపాక్ష…

Read more

మున్సిపల్ ఎన్నికలు వెంటనే జరపాలి – కేంద్ర మంత్రికి మాజీ మేయర్ సునీల్‌రావు విజ్ఞప్తి..

మానేటి న్యూస్ కరీంనగర్ నవంబర్ 18/ రాష్ట్రంలో నిలిచిపోయిన మున్సిపల్ ఎన్నికలను త్వరితగతిన నిర్వహించేలా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను కరీంనగర్ మాజీ మేయర్, బీజేపీ నేత యాదగిరి సునీల్‌రావు కోరారు.మంగళవారం హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర మంత్రిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సునీల్‌రావు నగర సమస్యలపై వినతిపత్రాన్ని మంత్రి ఖట్టర్‌కు అందజేశారు.నగరపాలక…

Read more

డ్రగ్స్ మూలాలు పెకిలించివేయాలి. నిరంతరం విస్తృత తనిఖీలు చేపట్టాలి.
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి..

మానేటి న్యూస్ కరీంనగర్ నవంబర్ 18/ యువత, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే మత్తు పదార్థాల మూలాలను పెకిలించివేయాలని, డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చి దిద్దాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో పోలీస్, ఎక్సైజ్, వైద్య ఆరోగ్య, శిశు సంక్షేమ, విద్య తదితర శాఖల అధికారులతో జిల్లాస్థాయి నార్కో కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాతుతూ మత్తు పదార్థాల వినియోగంతో కలిగే దుష్పరిణామాలపై బహిరంగ ప్రదేశాల్లో అవగాహన…

Read more

శీతాకాలపు పొగమంచులో సురక్షిత డ్రైవింగ్..

మానేటి న్యూస్ కరీంనగర్ నవంబర్ 18/ రాత్రిపూట తెల్లవారుజామున ఏర్పడే దట్టమైన పొగమంచు వలన దృశ్యమానత తగ్గి, రోడ్డు ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది. వాహనదారుల ఇతరుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, కరీంనగర్ పోలీస్  కమీషనర్ గౌష్ ఆలం, శీతాకాలంలో డ్రైవింగ్ చేసేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన భద్రతా చర్యలను ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తప్పక పాటించాల్సిన భద్రతా చర్యలు.. తక్కువ బీమ్ ఉపయోగించండి: హై బీమ్ లైట్లు పొగమంచు నుండి వెనక్కి ప్రతిబింబించి,…

Read more

కాంగ్రెస్ ది ప్రజా పాలన కాదు… నయవంచన పాలన…!?

ఆరు గ్యారెంటీలు అన్ గ్యారంటీలయ్యాయి.. ఆరు గ్యారెంటీల లాగే, కాంగ్రెస్ 42% బీసీ రిజర్వేషన్ల డ్రామా. 55 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉండి కాంగ్రెస్ ఏనాడైనా బీసీ రిజర్వేషన్ల కోసం పాటు పడిందా.? స్థానిక సంస్థల ఎన్నికల కోసం మళ్లీ  డ్రామాలు మొదలుపెట్టింది.. హుజురాబాద్ లో నిర్వహిస్తున్న నేటి బూత్ సమ్మేళనాన్ని విజయవంతం చేయండి... బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి... మానేటి న్యూస్ కరీంనగర్ నవంబర్ 18/…

Read more

మానేటి న్యూస్ కరీంనగర్ అక్టోబర్ 30

మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు ఇటీవల మృతి చెందడంతో, కరీంనగర్ మాజీ మేయర్, బిజెపి నాయకుడు యాదగిరి సునీల్‌రావు గురువారం హరీష్‌రావు ని పరామర్శించారు.ఈ సందర్భంగా సునీల్‌రావు తన్నీరు సత్యనారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.