Skip to content Skip to sidebar Skip to footer

Blog Band

సౌదీలో విషాదం..
తెలంగాణ వాళ్ళు ఎక్కువమంది.

మానేటి న్యూస్ ప్రతినిధి కరీంనగర్/ సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.. భారతీయ యాత్రికులతో ఉన్న బస్సును డీజిల్‌ ట్యాంకర్‌ ఢీకొనడంతో 42 మంది సజీవ దహనమైనట్లు సమాచారం. మృతుల్లో ఎక్కువమంది హైదరాబాదీ వాసులు ఉన్నట్లు తెలుస్తోంది. మక్కా…

మత్తు పదార్థాల నిర్మూలన కోసం కృషి చేద్దాం..

• గోడలకు పోస్టర్లను అంటించి అవగాహన వీపీవో ల కార్యక్రమలు.. మానేటి న్యూస్ ప్రతినిధి చిగురుమామిడి 12 నవంబర్/ చిగురుమామిడి: మత్తు పదార్థాల నిర్మూలనే లక్ష్యంగా సమిష్టి కృషితో ముందుకు వెళ్దామని విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ అనసూయ,రూప దేవిలు పిలుపునిచ్చారు.పోలీస్ అధికారుల…

లోకకవి అందెశ్రీ – తెలంగాణ గళం శాశ్వతం – మనకు ఇక లేరు..
తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత, ప్రజాకవి అందెశ్రీ మరణం పట్ల రాష్ట్రవ్యాప్తంగా విషాదం..

కోవరాజు సాగర్ మానేటి -అందేశ్రీ ప్రత్యేక కథనం.. తెలంగాణ, నవంబర్ 10: తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక ప్రపంచం మంగళవారం ఓ మహనీయుడిని కోల్పోయింది. తెలంగాణ రాష్ట్ర జాతీయం “జయ జయహే తెలంగాణ జానని జయ జయహే” రచయిత, ప్రజాకవి లోకకవి అందెశ్రీ (జూలై…

సర్వతోముఖాభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి..

మానేటి న్యూస్ కరీంనగర్ ప్రతినిధి 07/ కరీంనగర్ జిల్లా టీబీ, డ్రగ్స్ రహిత కరీంనగర్ గా  తీర్చిదిద్దడానికి మిషన్ మోడ్ లో పనిచేయాలి.. కరీంనగర్లో కవులు, కళాకారులు, విద్యావేత్తలకు కొదవలేదు.. సామాజిక రుగ్మతలపై నివారణకు…

ప్రైవేట్ కాలేజీల బంద్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్.!
“విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు ఆడితే కఠిన చర్యలు తప్పవు” – సీఎం హెచ్చరిక..

సాగర్ మానేటి న్యూస్ కమలాపూర్ హన్మకొండ/ హైదరాబాద్‌, నవంబర్‌ 7, గురువారం.. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ కాలేజీలు చేపట్టిన బంద్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. విద్యార్థుల భవిష్యత్తు రాజకీయాల బలిపీఠం కాని విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం…

రాష్ట్రస్థాయి కళోత్సవ్ పోటీల్లో..
కరీంనగర్ జిల్లాకు 4 మొదటి స్థానాలు..

మానేటి న్యూస్ కరీంనగర్ ప్రతినిధి నవంబర్ 07/ విద్యాశాఖ ఆధ్వర్యంలో హైదరాబాదులో గురు, శుక్రవారాల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి కళోత్సవ్ పోటీల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు నాలుగు ప్రథమ బహుమతులు సాధించారు. ఇందులో రెండు స్థానాలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు,…

ఎల్లప్పుడు మీ ముందుకు న్యాయ సేవలు..

మానేటి న్యూస్ కరీంనగర్ ప్రతినిధి నవంబర్ 07/ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ మరియు సీనియర్ సివిల్ జడ్జి కే వెంకటేష్ ఆధ్వర్యంలో కొత్తపల్లి (హ)  లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో…

స్వాతంత్ర ఉద్యమంలో కోట్లాదిమంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన  “వందేమాతరం..

మానేటి న్యూస్ కరీంనగర్ నవంబర్ 07 • స్వాతంత్ర సమరయోధుల రణ నినాదం వందేమాతరం.... • నాటి నుంచి నేటి వరకు ప్రజల్లో దేశభక్తిని కలిగించే గేయం వందేమాతరం... • నేటి నుంచి నవంబరు 26 వరకు రాజ్యాంగ దినోత్సవ వేడుకలు..…

విద్యార్థుల మేధాశక్తి ఒక ప్రయోగశాల..
నిరంతర అభ్యాసమే విజయానికి మార్గం…

మానేటి న్యూస్ కరీంనగర్ నవంబర్ 07 • నైపుణ్యంతో మరింత బలం.. • శ్రద్ధ, క్రమశిక్షణతో లక్ష్యసాధన భయం, అలసటను అధికమించండి.. • శాతవాహన యూనివర్సిటీలో రెండో స్నాతకోత్సవంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్, ఛాన్స్ లర్ జిష్ణు దేవ్…

మానేటి న్యూస్ కరీంనగర్ అక్టోబర్ 30

మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు ఇటీవల మృతి చెందడంతో, కరీంనగర్ మాజీ మేయర్, బిజెపి నాయకుడు యాదగిరి సునీల్‌రావు గురువారం హరీష్‌రావు ని పరామర్శించారు.ఈ సందర్భంగా సునీల్‌రావు తన్నీరు సత్యనారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.