Skip to content Skip to sidebar Skip to footer

Blog Band

మాజీ మహిళా ప్రధాని భారతరత్న  ఇందిరాగాంధీ కి 108 వ జయంతి సందర్భంగా..

మానేటి న్యూస్ సైదాపూర్ ప్రతినిధి వైష్ణవ్ నవంబర్ 19 హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితెల ప్రణవ్ ఆదేశాల మేరకు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా…

సమాచార హక్కు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న అధికారులు..
సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్.చంటి ముదిరాజ్..

సాగర్ మానేటి న్యూస్ కమలాపూర్/ ప్రభుత్వ పాలనలో పాదర్శకతను పెంపొందించి, పరిపాలనా వ్యవహారాల్లో గోప్యతను నివారించి, ప్రభుత్వ పాలనా విధానాలను ప్రజల ముందు ఉంచేందుకు పౌరులకు కల్పించిన అద్భుత అవకాశమే సమాచార హక్కు. ప్రభుత్వ పాలనలో పాదర్శకతను పెంపొందించి, పరిపాలనా…

నవంబర్ 19న ఇందిరా గాంధీ జయంతి 108 వ ఘనంగా వేడుకలు..

మానేటి న్యూస్ సైదాపూర్ ప్రతినిధి వైష్ణవ్ నవంబర్ 19 ఇందిరా గాంధీ జయంతి (నవంబర్ 19) సందర్భంగా, రాజకీయ పార్టీలు, ప్రభుత్వ అధికారులు మరియు వివిధ సంస్థలు ఆమె సేవలను స్మరించుకుంటూ పూలమాలలు వేసి నివాళులర్పించి ఘనంగా వేడుకలు…

ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు..
అక్కన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగంపల్లి ఐలయ్య..

అక్కన్నపేట, నవంబర్ 19, ( మానేటి న్యూస్): భారత దేశ మాజీ ప్రధాని ఉక్కు మహిళా శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా అక్కన్నపేట మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్టా లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగపెల్లి…

సైదాపూర్ మండల నూతన విద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించిన కట్ట రవీంద్ర చారి..

మానేటి న్యూస్ సైదాపూర్ ప్రతినిధి వైష్ణవ్ నవంబర్ 19 సైదాపూర్ మండల నూతన విద్యాధికారి గా బాధ్యతలు తీసుకున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎక్లాస్పూర్ ప్రధానోపాధ్యాయులు కట్ట రవీంద్ర చారి  శుభాకాంక్షలు తెలియజేసిన వెన్నంపల్లి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు …

జగిత్యాలలో జిల్లా స్థాయి కబడ్డీ ఎంపిక పోటీలు..

మానేటి న్యూస్ జగిత్యాల నవంబర్ 19 జగిత్యాల జిల్లా కేంద్రంలోని వివేకానంద స్టేడియంలో ఈ నెల 23వ తేదీ (ఆదివారం) రోజున మధ్యాహ్నము  12  గంటలకు జూనియర్ మరియు సీనియర్ విభాగాల జిల్లాస్థాయి కబడ్డీ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు ఇట్టి…

ప్రణాళిక బద్ధంగా చదివితే ఉత్తమ ఫలితాలు: వరంగల్ రీజియన్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ బెజ్జారపు రవీందర్..

మానేటి న్యూస్ జగిత్యాల నవంబర్ 19 రాయికల్ మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల నందు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు వరంగల్ రీజియన్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్  బెజ్జారపు రవీందర్  కెరీర్ గైడెన్స్ గురించి వివరించడం జరిగింది. పదవ తరగతి…

జెద్దా రోడ్ ప్రమాదంలో శ్రీ సుతారి ధర్మయ్య మృతి – SATA రియాద్ కుటుంబానికి సాయం అందించింది..

మానేటి న్యూస్ జగిత్యాల నవంబర్ 19 నవంబర్ మధ్యలో, సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో ఘోర రోడ్ ప్రమాదంలో శ్రీ సుతారి ధర్మయ్య రాయికల్ వాసి దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు. ఈ దుఃఖకర సంఘటన ఆయన కుటుంబానికి తీవ్రమైన…

చదువు సంస్కారం వల్లే  జీవితంలో ఎదుగుతారు..

మానేటి న్యూస్ జగిత్యాల నవంబర్ 19 చదువు సంస్కారం కు ప్రాధాన్యత ఇచ్చిన విద్యార్థులు భావి జీవితంలో ప్రత్యేకంగా ఎదిగి అనుకున్నది సాధించ గలుగుతారని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ ఉపాధి కల్పన ప్రాంతీయ అధికారి బెజ్జారపు రవీందర్…

స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్
హుజురాబాద్‌లో బీసీ జేఏసీ భారీ సమావేశం..

మానేటి న్యూస్ కరీంనగర్ నవంబర్ 19 స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని బీసీ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. హుజురాబాద్ బీఎస్ఆర్ గార్డెన్స్‌లో చందుపట్ల జనార్ధన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నేతలు…

మానేటి న్యూస్ కరీంనగర్ అక్టోబర్ 30

మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు ఇటీవల మృతి చెందడంతో, కరీంనగర్ మాజీ మేయర్, బిజెపి నాయకుడు యాదగిరి సునీల్‌రావు గురువారం హరీష్‌రావు ని పరామర్శించారు.ఈ సందర్భంగా సునీల్‌రావు తన్నీరు సత్యనారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.