Skip to content Skip to sidebar Skip to footer

Blog Band

కొత్తకొండ-మల్లారం రోడ్డుకు మరమ్మతులు..

భీమదేవరపల్లి అక్టోబర్ 31మానేటి న్యూస్: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మొంథా తుఫాన్ ప్రభావంతో బుధవారం ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న కొత్తకొండ మల్లారం రోడ్డును మండల అధికారులు శుక్రవారం మరమ్మతులు చేపట్టారు.భారీ వర్షాల వల్ల రోడ్డు తెగిపోయి,గుంతలుగా…

దేశ ఐక్యతను చాటేందుకే పోలీసుల ఆధ్వర్యంలో ఐక్యత యాత్ర.. ఉత్సాహంగా పాల్గొన్న విస్డం హైస్కూల్ విద్యార్థులు..

మానేటి న్యూస్ అక్టోబర్ 31 చిగురుమామిడి ప్రతినిధి కిరణ్ కుమార్. చిగురుమామిడి:దేశ ఐక్యతను చాటేఅందుకే,యువతను ఉత్తేజపరిచేందుకే పోలీసుల ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి పురస్కరించుకొని ఐక్యత యాత్ర(రన్ ఫర్ యూనిటీ) కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు చిగురుమామిడి ఎస్ఐ…

అంగన్వాడీ కేంద్రాలకు గ్యాస్ ఇంటి అద్దెలు కూరగాయలు బిల్లులు చెల్లించాలి..

మానేటి న్యూస్ అక్టోబర్ 31 ప్రతినిధి గణేష్మం మంచిర్యాల జిల్లా: చెన్నూరు మండలం అంగన్వాడీ కేంద్రాలకు చెల్లించే గ్యాస్ , ఇంటి అద్దెలు, కూరగాయలు బిల్లులు వెంటనే చెల్లించాలి ట్రాన్స్ఫర్, ప్రమోషన్లు ప్రక్రియను పూర్తి చేయాలి ఐసిడిఎస్ చెన్నూరు ప్రాజెక్టు…

మొంథా తూఫాన్” తో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి..

మానేటి న్యూస్ అక్టోబర్ 31 చిగురుమామిడి ప్రతినిధి కిరణ్ కుమార్/ మొంథా తూఫాన్ ప్రభావంతో బుధవారం ఎడతేరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో చిగురుమామిడి మండలం రామంచ దళిత మాస్టిన్ రైతులు వాగు ఒడ్డున కూరగాయలు సాగు చేసినారు అధికాస్తా వాగులో…

శ్రీ సరస్వతీ శిశు మందిర్‌లో ఘనంగా ఉక్కుమనిషి పటేల్‌ 150వ జయంతి..

మానేటి న్యూస్ కరీంనగర్ అక్టోబర్ 31/ స్థానిక శ్రీ సరస్వతీ శిశు మందిర్‌ ఉన్నత పాఠశాల (ఇంగ్లీష్ మీడియం) లో ఉక్కుమనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్‌ 150వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వనవాసి కళ్యాణ్ పరిషత్ తెలంగాణ ప్రాంత…

కరీంపేట్ లో తల్లి కొడుకుల పై గోడ్డలి దాడీ.. చికిత్స పొందుతూ మల్లవ్వ మృతి..

మానేటి న్యూస్ అక్టోబర్ 31శంకరపట్నం/ శంకరపట్నం మండల పరిధిలోని కరీంపేట గ్రామంలో తల్లి కొడుకుల పైన గొడ్డలితో దాడీ.హత్య పై స్థానికుల కథన వివరాలు.. శంకరపట్నం మండల కరీంపేటగ్రామం లోని గడ్డం రాజు, గడ్డం మల్లవ్వ ,తల్లి,కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల…

మానేటి న్యూస్ కరీంనగర్ అక్టోబర్ 30

మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు ఇటీవల మృతి చెందడంతో, కరీంనగర్ మాజీ మేయర్, బిజెపి నాయకుడు యాదగిరి సునీల్‌రావు గురువారం హరీష్‌రావు ని పరామర్శించారు.ఈ సందర్భంగా సునీల్‌రావు తన్నీరు సత్యనారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.