సైదాపూర్ మానేటి న్యూస్ రిపోర్టర్ వైష్ణవ్ అక్టోబర్ 28/

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం డివిజన్ల వారీగా మంత్రులకు సీఎం రేవంత్రెడ్డి బాధ్యతలు అప్పగించారు. రహమత్నగర్-కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బోరబండ-సీతక్క, మల్లు రవి. వెంగల్రావునగర్- తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి. సోమాజిగూడ-శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్. షేక్పేట- కొండా సురేఖ, వివేక్. ఎర్రగడ్డ-దామోదర రాజనర్సింహా, జూపల్లి కృష్ణారావు. యూసఫ్గూడ-ఉత్తమ్ కుమార్రెడ్డి, పొన్నం ప్రభాకర్లకు బాధ్యతలు అప్పగించారు.
Leave a Reply