
నష్టపోయిన రైతులకు ఎకరానికి 30 వేలలు ప్రభుత్వం పరిహారం ప్రకటించాలి..
Leave a comment

మానేటి న్యూస్ కరీంనగర్ అక్టోబర్ 30
మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు ఇటీవల మృతి చెందడంతో, కరీంనగర్ మాజీ మేయర్, బిజెపి నాయకుడు యాదగిరి సునీల్రావు గురువారం హరీష్రావు ని పరామర్శించారు.ఈ సందర్భంగా సునీల్రావు తన్నీరు సత్యనారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

Be the first to know the latest updates